Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

వామపక్షాల పోరాటంతోనే సంక్షేమ పథకాలు – వినోద్ కుమార్

కమ్యూనిజం అనేది నిరంతరం మానవజాతి సమస్యలపై స్పందించే గొప్ప విధానమని, అనేకమంది మేధావులు పదును పెట్టి మానవజాతిని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతమే మార్క్సిజం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం...

తెలంగాణలో దొంగలు పడ్డారు -బండి సంజయ్

బీఆర్ఎస్ లో ఆంధ్రా నాయకుల చేరిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణను నాశనం చేసిన...

సావిత్రీబాయి ఫూలే స్పూర్తితో పాలన – సిఎం కెసిఆర్

మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...

మత్స్యకారుల సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్

గత 8 సంవత్సరాలుగా మత్స్యశాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మారుతున్న టెక్నాలజీని అధికారులు, సిబ్బంది అందిపుచుకోవాలని సూచించారు. హైదరాబాద్  మాసాబ్ ట్యాంక్ లోని తన...

హైదరాబాద్ మెట్రో ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్ లో ఎల్బీనగర్ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్ లో టికెట్ కౌంటర్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ రోజు నిరసన చేపట్టారు. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ కాంట్రాక్టు ఉద్యోగులు...

తెలంగాణ రోడ్లన్నీ శాటిలైట్ సిస్టంతో మ్యాపింగ్

రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సిస్టంతో మ్యాపింగ్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. మంత్రుల నివాసంలోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రిమోట్ సెన్సింగ్...

తెలంగాణకు 3లక్షల 30 వేల కోట్ల పెట్టుబడులు

8 సంవత్సరాలనుంచి తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించిందన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, పారదర్శక పాలనతో...

35 వేల కోట్లు దోచిన గజదొంగ కేసీఆర్ : రేవంత్ రెడ్డి

గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో సర్పంచ్ లకు నిధుల విడుదల,...

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా ఆంజ‌నేయ గౌడ్

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా డాక్ట‌ర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా ఆంజ‌నేయ గౌడ్‌ను సీఎం కేసీఆర్...

బీఆర్ఎస్ వైపు దేశ రైతాంగం – మంత్రి నిరంజన్ రెడ్డి

పదో విడత రైతుబంధు నిధుల జమ కొనసాగుతోంది. 5వ రూ. 265.18 కోట్లు..  లక్ష 51 వేల 368 మంది కర్షకుల ఖాతాల్లో జమయ్యాయి. 5 లక్షల 30 వేల 371.31 ఎకరాలకు నిధులు...

Most Read