Tuesday, March 10, 2026
Homeతెలంగాణ

ఎక్స్ ప్రెస్ వే ర్యాంప్ లు ప్రారంభం

పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రూ.22.08కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు ర్యాంపులను ఉప్పర్ పల్లి వద్ద మున్సిపల్ శాఖ మంత్రి కేటియార్ ప్రారంభించారు.  మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ అరాంఘర్ వరకు 11.6 కి.మీ...

కేసియార్ సిఎం కావడం బిసిల అదృష్టం  : గంగుల

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చిత్తశుద్దితో చేపడుతోందని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బిసిల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం...

గ్రేటర్ లో తొలిరోజు 21,666 మందికి వాక్సిన్

రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం లో మొదటిరోజు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వాక్సినేషన్ విజయవంతంగా జరిగింది. నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందిన...

జీఎస్టీలో తెలంగాణ వాటా నామమాత్రమే

  2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల ఆదాయంలో ఆర్థిక లోటు 36.3 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటు 23.10 శాతంగా ఉందని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు....

కేంద్రానికి ముందు చూపు లేదు : కేటియార్

వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటియార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం తన వద్దే ఉంచుకుందని, ఈ...

రేవంత్ రెడ్డికి సుప్రీమ్ కోర్ట్ లో ఊరట

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత, ఎంపి రేవంత్ రెడ్డికి సుప్రీమ్ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకూ సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని ఆదేశించింది.  తెలంగాణా అవినీతి...

సంతోష్  ను అభినందించిన ప్రధాని

టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ అద్భుతమని మోడీ కొనియాడారు. దీని గురించి తెలుసుకొని...

ఆందోళన విరమించిన జూడాలు

రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి సమ్మె చేస్తున్న జునియర్ డాక్టర్లు నేడు సమ్మె విరమించారు. ఈ అర్ధరాత్రి నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మధ్యాహ్నం వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వి సమక్షంలో జరిగిన...

ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు : డిహెచ్

అధిక ఫీజులు వస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులపై చర్యలకు రంగం సిద్ధం చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ వి. శ్రీనివాసరావు వెల్లడించారు. 86 ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజు నోటీసులిచ్చామని, గడువులోగా సమాధానం...

రేవంత్ రెడ్డిపై ఈడి చార్జిషీట్ దాఖలు

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్‌రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడి) చార్జిషీట్ దాఖలు చేసింది. తెలంగాణా అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) విచారణ తర్వాత దాఖలు...

Most Read