Monday, September 23, 2024
Homeతెలంగాణ

ప్రబల శక్తిగా తెలంగాణ – మంత్రి కేటిఅర్

అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను పట్టుదల, క్రమశిక్షణతో అధిగమించి తెలంగాణ సాగిస్తున్న ప్రస్థానాన్ని ప్రపంచమే అబ్బురంగా చూస్తుందన్నారు మంత్రి కే తారకరామారావు. ఈ విజయగాథలో భాగం పంచుకోవాలని ఎన్.ఆర్.ఐలను మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణకు...

బీజేపీతో తిరోగమనంలో దేశం :మంత్రి జగదీశ్‌రెడ్డి

బీజేపీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించి దేశానికే రోల్‌...

ప్రజాప్రస్థానం పాద‌యాత్ర 400 కిలో మీట‌ర్లు

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల య‌స్ ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర 400 కిలో మీట‌ర్లు దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం...

అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనం

సికింద్రాబాద్ బోయగూడలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ గోడౌన్‌లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో...

తెలంగాణకు మరో రెండు అంతర్జాతీయ కంపెనీలు

Fisker : ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ ఐన ఫిస్కర్ , హైదరాబాద్ లో ఐటి, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది. గత కొంత కాలంగా...

ఢిల్లీ పయనమైన మంత్రుల బృందం

పంజాబ్ లో మద్దతు ధరకు వరి ధాన్యం కొంటున్నట్టు మన రాష్ట్రం ధాన్యం కూడా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి వరి ధాన్యం...

యాదాద్రికి చేరిన గోదావరి జలాలు

గోదావరి నీళ్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి పాదాలు కడగాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి యాదాద్రికి అధికారులు నిన్న నీరు విడుదల చేశారు....

త్వరలో పాతబస్తీ ఫైల్స్ వస్తుంది – బిజెపి

సీఎం చంద్రశేఖర్ రావుకు పనిపాట లేక గంటల తరబడి మీడియా సమావేశం పెడుతున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, బండి సంజయ్ విమర్శించారు. వయోభారం కారణంగా ముఖ్యమంత్రి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకు అర్ధం కావడం...

బోడి బెదిరింపులకు భయపడం – కెసిఆర్

తెలంగాణ రైతుల సమస్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం’ అంటూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏం చేస్తామో అన్ని ఇప్పుడే చెప్పమని,...

తెలంగాణలో జనశక్తి కదలికలు?

Janashakti Movements In Telangana : తెలంగాణలో మళ్లీ జనశక్తి నక్సల్స్ పురుడుపోసుకుంటున్నారు. జనశక్తి సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దులోని పోతెనేపల్లి ఫారెస్ట్‌లో 80 మంది జనశక్తి నక్సల్స్ సమావేశం అయ్యారని విశ్వసనీయ...

Most Read