Sunday, September 22, 2024
Homeతెలంగాణ

విభజన చట్టం హామీలపై చర్చ

హస్తినలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో సీఎం కేసీఆర్ ఈ రోజు భేటీ అయ్యారు. అమిత్ షా తో జరిగిన 45 నిముషాల సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన...

ఊటీ చేస్తానని కెసిఆర్ లూటీ చేసిండు

వికారాబాద్ ను అనంతగిరి జిల్లాగా పేరు మార్చుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం రాగానే అనంతగిరి జిల్లాగా ప్రకటిస్తామన్నారు. 8వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్...

ధరణి వ్యవస్థ పారదర్శకం

పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం బిఆర్ కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లో ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్...

సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి

సీయం కేసీఆర్ పేద‌ల ప‌క్ష‌పాతి అని, అందుకు పేదింటి ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్ రూమ్‌ ఇల్లు నిర్మించి ఇస్తున్నార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్...

కోమటిరెడ్డిపై.. మధు యాష్కీ ఫైర్

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కారణమని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కి అన్నారు. పార్టీ నిర్ణయం కాదని విజయమ్మ ఏర్పాటు చేసిన సమ్మేళనంకి...

ఢిల్లీలో తెలంగాణ భవన్ కోసం విజ్ఞప్తి

న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సింది గా...

పోషణ్ అభియాన్ కు కేంద్రం హామీ

బాలలు, బాలింతలు, గర్భిణీల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతుంగా ఉన్నాయని, తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేంద్రం తెలంగాణపై ప్రశంసలు కురిపించింది....

బొట్టు బిళ్లకు ఆసరా పెన్షన్ కు పోటీ

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతుంటే.. మన కేసీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేంద్రం మన రాష్ట్రానికి లేఖ రాసిందని, మేము అమ్ముతున్నాం, మీరు కూడా...

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారమై ప్రణాళిక బద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ...

తాళాలు పగులగొట్టి  గృహప్రవేశాలు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగులగొట్టి లబ్దిదారులు గృహప్రవేశాలు చేశారు. ఏడాదికిందటే ఇళ్ల నిర్మాణం  కాంట్రాక్టర్ పూర్తి చేయగా జిల్లా అధికారులు...

Most Read