Friday, September 11, 2026
Homeతెలంగాణ

ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత – డిజిపి

Ramanuja Millennium  : హైదరాబాద్, శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన శ్రీ రామానుజుల విగ్రహం ఉన్న శ్రీరామనగరం తెలంగాణ...

టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణే బీజేపీ లక్ష్యం

Trs Mukt  : రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చూసి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అయినా సిగ్గూ...

మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ సిద్దం – సజ్జనార్

మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను చేసిందని TSఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందని, మొదట రెండంకెల బస్సులతో 1970లో స్టార్ట్ అయ్యిందని.. ప్రస్తుతం 7వందలకు...

రాజ్యాంగంపై కెసిఆర్ వ్యాఖ్యాల్లో తప్పేముంది – మోత్కుపల్లి

 Kcrs Comments On Constitution Motkupalli : సీఎం కేసీఆర్ ఎం అన్నారని ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నాయని మాజీ మంత్రి ,టిఆర్ ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. బీజేపీ నేతలైతే ఏదో జరిగినట్టుగా...

తెలంగాణలో నోటి కాన్సర్ లు ఎక్కువ – మంత్రి హరీష్

Oral Cancers In Telangana Minister Harish Rao : 30 ఏళ్ళల్లో 50% క్యాన్సర్  కేసులు పెరిగాయని, ప్రపంచ వ్యాప్తంగా 100 రకాల క్యాన్సర్  లను గుర్తించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...

ప్రపంచ ధార్మిక కేంద్రంగా సమతాముర్తి వేదిక

Kcr At The Sri Ramanuja Millennium Celebrations :  మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని ధార్మిక విలువలతో కూడిన శ్రీరామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో...

మేడారం జాతరకు షర్మిల

YSRతెలంగాణ పార్టీ అధ్యక్షురాలు Y.S. షర్మిల గురువారం మేడారంలో సమ్మక్క సారాలమ్మ వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్నారు. స‌మ్మ‌క్క‌,సార‌ల‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వార్ల‌కు నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం గిరిజన మ్యూజియాన్ని షర్మిల...

కెసిఆర్ ను వదిలి పెట్టం – బండి సంజయ్

కేసీఆర్ అహంకారంతో గర్వం తలకెక్కి మాట్లాడుతుండటాన్ని దేశమంతా చూస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్... మీకెందుకింత అహంకారం?  బరితెగించి మాట్లాడుతూ ఇంకా సమర్ధించుకోవడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్...

ఆన్ లైన్ బోధన కూడా ఉండాలి – హైకోర్టు

Online Teaching : తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణతోపాటు ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం...

కేంద్ర బడ్జెట్ లో పురోగతి నిల్ – ఎంపి రంజిత్ రెడ్డి

Telangana Has Ever Reached The Central Budget Trs : కేంద్ర బడ్జెట్ ను తెలంగాణ ఎప్పుడో రీచ్ అయ్యిందని, 5 ట్రిలియన్ ఎకానమీ లో రాష్ట్రాల వాటాను తెలంగాణ ఎప్పుడో సాధించిందని...

Most Read