గ్రూప్-1 తుది కీని టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. వెబ్సైట్లో పొందుపరిచింది. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సమవేశమైన కమిషన్.. గ్రూప్-1కీ పై చర్చించి ఫైనల్ కీని ఖరారుచేసి విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ...
మయన్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీకి విముక్తి లభించింది. ఆమెకు సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష కల్పించినట్లు తెలుస్తోంది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా సైనిక ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. 2021లో...
నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన 4 నగరాల్లో విశాఖకు చోటు కల్పించడం శుభపరిణామమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్,...
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా బహుజన సామాజిక తాత్వికుడు, భారత పీడిత ప్రజల పక్షపాతి, ఛత్రపతి సాహు మహరాజ్ సమాధిని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించారు. వారి సమాధి వద్ద...
చంద్రబాబు తాను ఇవ్వాల్సిన ప్యాకేజీని నిర్మాత విశ్వప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్ కి అందిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. నిన్నటివరకు బ్రో సినిమా 55.26...
అన్నాభావ్ సాఠేకు భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. సాఠే 103 వ జయంతి సందర్భంగా మంగళవారం మహారాష్ట్రలోని వాటేగావ్ లో ఏర్పాటు...
నాలుగేళ్ళలో రాయలసీమకు సిఎం జగన్ చేసిన ఒక్క మేలు గురించి చెప్పాలని, ఒకవేళ సమాధానం లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు....
ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 17 ఎకరాల విస్తీర్ణంలో 13 ఎకరాలను మాల్ నిర్మాణానికే కేటాయించారని, ఇంత...
విశాఖలో నిర్మిస్తోన్న ఇనార్బిట్ మాల్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు రహేజా గ్రూప్ ఛైర్మన్ నీల్ రహేజా ప్రకటించారు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, విశాఖ లో ఇప్పటికే షాపర్స్ స్టాప్...
దేశంలో రైల్వేస్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లుగా అధునాతన సౌకర్యాలతో ఆధునీకరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో...