Thursday, March 6, 2025
HomeTrending News

TSPSC: గ్రూప్‌-1 ఫైనల్‌ కీ విడుదల

గ్రూప్‌-1 తుది కీని టీఎస్‌పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సమవేశమైన కమిషన్‌.. గ్రూప్‌-1కీ పై చర్చించి ఫైనల్‌ కీని ఖరారుచేసి విడుదల చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ...

Myanmar: ఆంగ్ సాన్ సూకీకి క్ష‌మాభిక్ష

మ‌య‌న్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీకి విముక్తి ల‌భించింది. ఆమెకు సైనిక ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా సైనిక ప్ర‌భుత్వం ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు భావిస్తున్నారు. 2021లో...

CM-Niti Aayog: ఏపీకి సాయం అందిస్తాం

నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన 4 నగరాల్లో విశాఖకు చోటు కల్పించడం శుభపరిణామమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్,...

Shahu Ji Maharaj : ఛత్రపతి సాహు మహారాజ్ కు కేసిఆర్ నివాళి

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా బహుజన సామాజిక తాత్వికుడు, భారత పీడిత ప్రజల పక్షపాతి, ఛత్రపతి సాహు మహరాజ్ సమాధిని బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు సందర్శించారు. వారి సమాధి వద్ద...

Ambati: ప్యాకేజ్ ఇలా ఇస్తున్నారేమో: రాంబాబు అనుమానం

చంద్రబాబు తాను ఇవ్వాల్సిన ప్యాకేజీని నిర్మాత విశ్వప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్ కి అందిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు.  నిన్నటివరకు బ్రో సినిమా 55.26...

KCR: అన్నాభావ్ సాఠేకు భారత రత్న ప్రకటించాలి: కేసీఆర్ డిమాండ్

అన్నాభావ్ సాఠేకు భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. సాఠే 103 వ జయంతి సందర్భంగా మంగళవారం మహారాష్ట్రలోని వాటేగావ్ లో ఏర్పాటు...

Chandrabaabu: యుద్ధభేరీ మోగించడానికే వచ్చా: బాబు

నాలుగేళ్ళలో రాయలసీమకు సిఎం జగన్ చేసిన ఒక్క మేలు గురించి చెప్పాలని, ఒకవేళ సమాధానం లేకపోతే ముక్కు నేలకు రాసి  క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు....

CM Jagan: ప్రపంచ పటంలో విశాఖ: జగన్

ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  17 ఎకరాల విస్తీర్ణంలో 13 ఎకరాలను మాల్ నిర్మాణానికే కేటాయించారని, ఇంత...

Raheja Group: ఇది మాల్ అఫ్ ఇండియా: నీల్ రహేజా ధీమా

విశాఖలో నిర్మిస్తోన్న ఇనార్బిట్ మాల్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు రహేజా గ్రూప్ ఛైర్మన్ నీల్ రహేజా ప్రకటించారు.  విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, విశాఖ లో ఇప్పటికే షాపర్స్ స్టాప్...

PM Modi: 6న అమృత్ భారత్ స్టేషన్లకు శంఖుస్థాపన

దేశంలో రైల్వేస్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లుగా అధునాతన సౌకర్యాలతో ఆధునీకరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో...

Most Read