మణిపూర్ ఘటనలపై మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ మహిళా న్యాయమూర్తులు, నిపుణులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ...
మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) 2022 – 23 వార్షిక నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి అందించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో...
గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలని, వాటి పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కాసేపట్లో ప్రారంభం కానుంది.
దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినేట్ చర్చించనున్నది.ఇందులో భాగంగా..భారీ నుంచి అతి...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి విశాఖపట్నంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. కే రహేజా గ్రూప్ విశాఖలో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ కు భూమి పూజ...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆగష్టు 2 న సిఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందులలో పర్యటించనున్నారు. పూల అంగళ్ళ వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు,
ఆగస్ట్ 1 నుంచి 10 వరకూ...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 1న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. కే. రహేజా గ్రూపు నిర్మించ తలపెట్టిన ఇనార్బిట్ మాల్ పనులకు భూమి పూజ చేయనున్నారు.
ఇటీ వల కె రహేజా...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే రుణంలో ప్రతి రూపాయినీ ప్రజా సంక్షేమంకోసమే వినియోగిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. అప్పులపై చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే...
తాము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని జిల్లాలనూ పారిశ్రామికంగా...
తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని ఓ పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 16 మంది గాయాలతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్...