ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బంధం బలమైనదని, రాజకీయాలకు అతీతమైనదని, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు ఉపయోగపడాలన్నదే తన ఉద్దేశమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 'జగన్ పోవడం - ఎన్డీయే...
వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టులో ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ప్రభుత్వం ఆదేశించింది. మహిళల అక్రమ...
బీఆర్ఎస్పై యుద్ధం మొదలైందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మొదలు పెట్టిన యుద్ధానికి తాము సిద్ధమన్నా రు. రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు...
మాజీ మంత్రి పేర్ని నాని నేడు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని కలుసుకున్నారు. నిన్న జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోవడంపై...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజే మణిపూర్ మారణహోమంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి....
ఆఫ్ఘనిస్థాన్లో మహిళలపై ఆంక్షలు క్రమంగా పెరుగుతున్నాయి. మహిళలను అన్ని రంగాలకు దూరం చేసేలా తాలిబన్ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మహిళలను ఇళ్లకే పరిమితం చేసేలా, వారిని ఇళ్ల నుంచి బయటికి వెళ్లనీయకుండా...
తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...
వర్షాల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగ కుండా చూడాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస...
పేదలకోసం గొప్పగా కట్టామని చెబుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూడడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇదేమైనా ఉద్యమమా?...
మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. తెలంగాణా తో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్టులు నిండిపోయి నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీనితో ధవళేశ్వరం లోని కాటన్ బ్యారేజ్ వద్ద...