కె రహేజా గ్రూప్ విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మిస్తోంది. మొత్తంగా మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...
తెలుగుదేశం- బిజెపి మధ్య కొంత అండర్ స్టాండింగ్ ఇష్యూ ఉందని, దానిపై తానేమీ మాట్లాడలేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ముగ్గురం కలిసే పోటీ చేస్తామన్న విశ్వాసాన్ని...
తెలంగాణకు సంబంధించి పలు కారణాలతో పెండింగ్ లో ఉన్న 23 అభివృద్ది పనులకు కేంద్ర వన్య ప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో ఈ...
పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ గా మారారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేర్చేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారని, అదే జరిగితే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లేనని...
ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియామకం చేపట్టి, బోధన కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు మంగళవారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ...
బిజెపిని ఎదుర్కునేందుకు నెమ్మదిగానైనా విపక్షాలు ఒక్కతాటిన నిలిచేందుకు సిద్దం అవుతున్నాయి. కేంద్రంలో బిజెపిని గద్దె దించటమే లక్ష్యంగా విపక్ష నేతలు సమాలోచనలు చేస్తున్నారు. బెంగళూర్లో జరుగుతున్న విపక్షాల భేటీలో రెండో రోజు మంగళవారం...
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం...
చిరు వ్యాపారులకు సాయం అందించడంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా కూడా ఇన్ని లక్షల మంది రుణాలు...
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. ఉక్రెయిన్ వెనక ఉంది పశ్చిమ దేశాలు ఆడుతున్న యుద్ద క్రీడతో పరిస్థితులు దిగజారుతున్నాయి. దేశంలో పేదరికం విలయతాండవం చేస్తుంటే ఉక్రెయిన్ ప్రభుత్వం...
జగన్ సిఎం అయిన తరువాత రాష్ట్రంలో దాదాపు 30 లక్షల ఓట్లు తొలగించారని, ఇవి కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే తీసేశారని టిడిపి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల...