గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదేళ్లు పూర్తి చేసుకుని, ఆరో యేట అడుగు పెడుతున్న సందర్భంగా కొండగట్టు ఆలయాన్ని దర్శించుకుని, అటవీ అభివృద్ది పనులకు ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. తొలి దశలో...
తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్ చీరను బహూకరించారు. ప్రధాని మోదీ రెండు రోజుల ఫ్రాన్స్...
అంతర్జాతీయంగా చైనాను ఏకాకిని చేసేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే జపాన్, తైవాన్ దేశాలకు అండగా నిలిచినా అమెరికా తాజాగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్కు అండగా నిలిచింది. అరుణాచల్ భారత్లో అంతర్భాగమేనని...
కరంట్ షాక్ తో కాంగ్రెస్ విలవిలలాడుతున్నదని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. కరంటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయంగా, రాష్ట్రాల వారిగా ఒక విధానం అంటూ ఉన్నదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో...
పెళ్ళిల్ల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కు కోపం వస్తుంది కాబట్టి ఇకపై ఆయన్ను ఏకపత్నీ వ్రతుడు అని పిలుస్తామని, ఒక సమయంలో ఒకే పత్నితో ఉంటాడు కాబట్టి అలా అంటామని రాష్ట్ర...
ఒకప్పుడు ఉడ్తా పంజాబ్ చూశామని, ఇప్పుడు ఉడ్తా ఆంధ్ర ప్రదేశ్ జరుగుతోందని... రాష్ట్రంలో జరుగుతోన్న ప్రతి నేరానికీ గంజాయితో సంబంధం ఉంటోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఇటీవల...
వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని, డ్రోన్ టెక్నాలజీ ద్వారా బహుళ ప్రయోజనాలు పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటికే వీటి ద్వారా పురుగుమందులు చల్లుతున్నామని...
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వెలిబుచ్చారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయోగంతో ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత పతాకం...
వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని మరో 9 నెలలు మాత్రమే ఉంటారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. వారు పోయిన తరువాత ఇప్పుడు తప్పుచేసిన...