రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఏడాదికి గాను...
ప్రస్తుతం నాగోల్ వరకు ఉన్న మెట్రోలైన్ను ఎల్బీనగర్కు అనుసంధానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. ఎయిర్పోర్టు వరకూ కలిపే బాధ్యత...
అమెరికాలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. కొన్ని వందల కిలోమీటర్ల మేరకు పట్టణాలకు పట్టణాలే ఆగం అయ్యాయి. ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు చెల్లాచెదురైపోయాయి. కనీసం 23 మంది ఈ టోర్నడోల శరాఘాతానికి దుర్మరణం చెందారు....
రహదారులపై ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు రహదారులపై వాహనదారులు ప్రయాణించినంత దూరానికే చార్జీ వసూలు చేయాలన్న లక్ష్యంతో రానున్న...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, రాచకొండ పోలీసులు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్, న్యూలాండ్ ల్యాబ్స్తో కలిసి ఈరోజు మేడిపల్లి గ్రామం, రాచకొండ కమిషనరేట్ భూమిలో 3000 మొక్కలతో మెగా...
21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపనపడుతున్నానని అందుకే మహిళల ఆర్ధిక, రాజకీయ స్వావలంబనకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
భారత్లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని, అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20 వేల కోట్ల ఎవరో పెట్టుబడి...
షెడ్యూల్ కులాలకు ఇచ్చే రిజర్వేషన్లు దళిత క్రైస్తువులకు కూడా వర్తింపచేసే విధంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నట్లు భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు స్పష్టం...
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఆధారాలు ఇవ్వాలంటూ సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే సిట్ నోటీసులు తనకు అందలేదని ఆయన పేర్కొన్నారు....