Saturday, March 22, 2025
HomeTrending News

ఆ మాట చెప్పగలరా?: అనిల్

పాదయాత్రతో నారా లోకేష్ ఉన్న పరువు కూడా తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. లోకేష్ పులకేసి, ఓ మాలోకం అంటూ అభివర్ణించారు.  ఎమ్మెల్యేగా...

వెళ్లినవాటి గురించి మాట్లాడండి: అచ్చెన్న

పారిశ్రామికంగా నాలుగేళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు సదస్సులు పెట్టడంవల్ల ఉపయోగం ఏమిటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు.  నాలుగేళ్ళు కుంభకర్ణుడిలా నిద్రపోయి, ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చే...

ఈసీ అనుమతిస్తే పారిశ్రామిక విధానం ప్రకటిస్తాం

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, దీని ద్వారా ఎక్కువమందికి ఉపాధి కూడా దొరుకుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. 2023-28 నూతన పారిశ్రామిక విధానాన్ని ఇప్పటికే...

ఇది కొత్త పథకం: రోడ్ల గుంతలపై లోకేష్ ఎద్దేవా

రాష్ట్రంలో ఈ  గుంతల రోడ్లు చూస్తే పెట్టుబడులు వస్తాయా, ఏ పారిశ్రామిక వేత్త అయినా ఏపికి వస్తాడా అంటూ తెలుగుదేశం  పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.  చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు...

గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు

పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు అధికార పార్టీ నాయకులు మహాధర్నా చేపట్టారు....

Election Commission : కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లను ఏకపక్షంగా నియమిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టు ఇవాళ భారీ షాక్ ఇచ్చింది. కేంద్రం ఇలా ఎన్నికల కమిషనర్లను నియమించడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రధాని, విపక్ష నేత, సుప్రీంకోర్టు...

24గంటల ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి సవాల్

రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెబుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే.. తాము వచ్చే ఎన్నికల్లో ఓట్లు...

Election Results 2023 : ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ ఓట్ల లెక్కింపుతో అధికారులు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. మధ్యాహ్నానికి ఫలితాలు...

సలామ్‌ఎయిర్‌ విమానం సురక్షితం

బంగ్లాదేశ్‌కు చెందిన సలామ్‌ఎయిర్‌  ఓవీ406 విమానం 200 మంది ప్రయాణికులతో బంగ్లాలోని చిట్టగాండ్‌ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌  వెళ్తున్నది. విమానంలోని కార్గో ఏరియాలో పొగలు రావడాన్ని పైలట్‌ గుర్తించాడు. వెంటనే ఎయిర్‌...

పోలింగ్ బూత్ స్థాయిలో బలోపేతంపై బీజేపీ ఫోకస్

‘ప్రజా గోస – బీజేపీ భరోసా’లో భాగంగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు దిగ్విజయవంతం కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ ల వారీగా పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం...

Most Read