Monday, September 14, 2026
HomeTrending News

రేపే ఎన్నికల షెడ్యూల్ – వెంటనే అమల్లోకి కోడ్

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం రేపు షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ విషయాన్ని ఈసీ ఓ ప్రకటనలో...

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ

కాపు ఉద్యమనేత, సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి చేరుకున్న ముద్రగడ, ఆయన అనుచరులను వైసీపీ ఎంపి పెద్దిరెడ్డి...

బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థులపై శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు

బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థుల ఎంపికపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్, చేవెళ్ళ - కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ - కడియం కావ్య పేర్లను ఆయా స్థానాలకు అభ్యర్థులుగా...

ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు

నాటకీయ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను గురువారం కేంద్రం భర్తీ చేసింది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోడితో పాటు...

పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని  ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతానికి తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, అందుకే ఎమ్మెల్యేగానే బరిలో...

హామీలు నెరవేర్చే అలవాటు బాబుకు లేదు : జగన్

చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, పవన్ కు విలువలు లేవని... వీరు మూడు పార్టీల కూటమిగా ఏర్పడి తనపై యుద్ధానికి వస్తున్నారని, పేదవాడి భవిష్యత్ మీద కూడా యుద్ధానికి వస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

ఆత్మకూరుకు ఆనం, కోవూరుకు ప్రశాంతి రెడ్డి : 34 మందితో టిడిపి రెండో జాబితా

తెలుగుదేశం పార్టీ 34 మందితో కూడిన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ వివరాలను సోషల్ మీడియా  ద్వారా వెల్లడించారు. రాజమండ్రి రూరల్ నుంచి...

వలస నేతలతో కమలం వికసించేనా..?

తెలంగాణలో పోటీ చేసే బిజెపి అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం విడుదల చేశారు. తెలంగాణలో  అధిక స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్న బిజెపి స్వయంకృతపరాధంతో తిరోగమనంలో వెళుతున్నట్టుగా ఉంది. నాయకత్వం ఎత్తుగడలతో కమలం శ్రేణులకు...

పోటీకి దూరంగా కాంగ్రెస్ సీనియర్లు.. రంగంలోకి వారసులు

మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి నేతలు సర్వశక్తులు ఒడ్డుతోంది. కొత్త మిత్రపక్షాలను కలుపుకుపోతు పాత మిత్రులను దరిచేర్చుకుంటూ ఎన్నికల సమరానికి సన్నద్ధం అవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో అందుకు భిన్నమైన...

ఆడబిడ్డల కోసం ఎంతైనా ఖర్చుచేస్తాం: బాబు

ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు కలలకు రెక్కలు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. విద్యార్ధినులు ఉన్నత, ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించేందుకుగాను వడ్డీలేని రుణాలు అందించేందుకు...

Most Read