Saturday, March 15, 2025
HomeTrending News

అవసరమైతే సిఎంను కలుస్తా

I am for Hindupuram district: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేసేందుకు అవసరమైతే సిఎం జగన్ తో సమావేశమవుతానని ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు...

నేటితో పరిష్కారం: బొత్స ఆశాభావం

Issues may resolve: పీఆర్సీలో ప్రకటించిన ఫిట్ మెంట్ లో ఎలాంటి మార్పూ ఉండబోదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హెచ్.ఆర్.ఏ. శ్లాబ్,  ఐ.ఆర్.రికవరీలపైనే చర్చలు...

జంగారెడ్డికి నేతల నివాళి

Tributes: భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డికి రాష్ట్ర బిజెపి నేతలు ఘనంగా నివాళులర్పించారు. వయోభారంతో నేటి ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జంగారెడ్డి...

నగరాలకు ఉపాధి హామీ రావాలి – ఎంపి రంజిత్ రెడ్డి

Mnrega Scheme  : న‌గ‌ర పేద ప్ర‌జానీకానికి కూడా న‌రేగా(ఉపాధిహామీ చ‌ట్టం) అవ‌స‌ర‌మ‌ని టీఆర్ఎస్, చేవేళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్‌రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యంపై శుక్ర‌వారం ఆయ‌న లోక్‌స‌భ‌లో ప్రైవేటు మెంబర్...

జడ్ కేటగిరీ భద్రతకు ఒవైసీ నిరాకరణ

Asaduddin Owaisi Denies Z Category Security : కేంద్ర హోంశాఖ తనకు కేటాయించిన జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ తిరస్కరించారు. తన కారుపై కాల్పుల...

బలోచిస్తాన్ మిలిటెంట్లతో పాకిస్తాన్ కు తిప్పలే

Balochistan Groups : బలోచిస్తాన్ లో వేర్పాటువాద గ్రూపులు ఏకతాటి మీదకు వస్తున్నాయి. ప్రత్యేక బెలోచిస్తాన్ దేశం కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న సంస్థలు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. యునైటెడ్...

తెలంగాణ పోలీసులకు నోటిసులు

Parliamentary Privilege Committee Notice : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదుపై స్పందించిన పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ. అరవింద్ పై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపి 15 రోజుల్లో వాస్తవ నివేదిక...

ఏపీ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణకు డిమాండ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఇంకా పెండింగ్‌ లో ఉన్నవాటిని బడ్జెట్‌లో కేంద్ర ప్ర‌భుత్వం పట్టించుకోలేదని టీఆర్ఎస్, చేవేళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్‌రెడ్డి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు....

కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర – టిపిసిసి

Kcrs Comments : కేసీఆర్ మాటలు నరేంద్రమోదీ ఆలోచనలు, బీజేపీ కుట్రను నిశితంగా గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను కోరారు. రాజ్యాంగంపై ఆయన మాటల తరువాత ట్యాంక్ బండ్ అంబేద్కర్...

ఉద్యోగ సంఘాల నేతలతో నేడు సిఎం భేటీ

CM to meet: ఉద్యోగ సంఘాల నేతలు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారు. నిన్న అర్ధరాత్రి ఒంటిగంట వరకూ  పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలతో మంత్రులు...

Most Read