Wednesday, March 5, 2025
HomeTrending News

శ్రీ దుర్గా దేవిగా అమ్మవారి దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 13 అక్టోబర్ 2021 శుద్ధ అష్టమి, బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. శ్రీ దుర్గా దేవి అలంకారంలో...

తాలిబన్లకు పశ్చిమ దేశాల షరతులు

ఆఫ్ఘనిస్తాన్ లో విద్యార్థునుల కోసం పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలనే డిమాండ్ పెరుగుతోంది. తాలిబన్లు కాబూల్ వశం చేసుకుని రెండు నెలలు గడుస్తున్నా  బాలికల విద్యపై ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. పరిపాలన పగ్గాలు...

పారిశ్రామిక రంగంలో మహిళల్ని ప్రోత్సహించాలి

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్థికంగా చేయూత అందించడం ఎంతగానో అవసరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండిస్టీ (టీసీఈఐ) నాలుగవ...

పిల్ల‌ల‌కు వ్యాక్సిన్‌… కొవాగ్జిన్‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌..

క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో ఇండియా మ‌రో మైలురాయిని అందుకుంది. 2-18 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య పిల్ల‌ల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ మంగ‌ళ‌వారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికోసం కొవాగ్జిన్‌...

విద్యుత్ ప్రాజెక్టులపై జగడం

కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కృష్టా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్‌ జలసౌధలో ఈ రోజు...

మన ఆక్టోపస్ దేశానికే ఆదర్శం: డిజిపి

కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌ 7వ జాతీయ స్థాయి ఈవెంట్‌లో మన రాష్ట్రానికి చెందిన అక్టోపస్‌ బలగాలు మొదటి స్థానం సాధించాయని, ఇది ఏపీ పోలీసులు, ప్రజలు గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్‌...

హెటిరోలో నోట్ల కట్టలు

హెటిరోలో తవ్విన కొద్ది బయటపడుతున్న నోట్ల కట్టలు. 16 లాకర్లను ఓపెన్‌ చేసిన ఐటీ అధికారులు. హైదరాబాద్ లోని అమీర్‌పేట్, సికింద్రాబాద్, శ్రీనగర్‌ కాలనీలో లాకర్లను తెరిచిన ఐటీ అధికారులు. ప్రైవేట్‌ లాకర్లలో...

బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరాపై వివాదం

బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరాపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. రాష్ట్రాలు ఎవరికీ కేటాయించని కేటగిరీ నుండి విద్యుత్ ను వాడుకోకుండా మిగులు విద్యుత్ ను అధిక ధరలకు అమ్ముకుంటున్నాయన్న కేంద్రం....

విద్యుత్ పొదుపు పాటించాలి :బాలినేని

రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండబోతున్నాయి, ఈ విషయాన్ని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిన్న సూత్రప్రాయంగా వెల్లడించగా నేడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా విద్యుత్...

బార్ల తెలంగాణ… బీర్ల తెలంగాణ..

పేద బిడ్డలకు విద్యను అందించేందుకు వైఎస్సార్ యూనివర్సిటీ నిర్మిస్తే కెసిఆర్ ప్రభుత్వం కనీసం ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ కూడా చేపట్టలేదని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎంజీ యూనివర్సిటీలో...

Most Read