Saturday, September 12, 2026
HomeTrending News

కూనూరులో కూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్

Army Chopper crashed : రక్షణ శాఖకు చెందిన ఓ హెలికాఫ్టర్ తమిళనాడులోని కూనురులో కుప్పకూలింది. హెలికాఫ్టర్ నుంచి తీవ్రంగా మంటలు వచ్చాయి. ఈ చాపర్ లో ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. చీఫ్...

ఎప్పటికీ జగనే సిఎం: పెద్దిరెడ్డి

OTS is for poor: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నంత కాలం రాష్ట్రానికి ఆయనే సిఎంగా ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు....

త్వరలో కొండాపూర్ లో డయాలసిస్ యూనిట్

Dialysis Unit In Kondapur Soon : రంగారెడ్డి జిల్లా కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకల నూతన అంతస్తును ఈ రోజు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కరోన సమయంలో ప్రభుత్వ...

వ్యాక్సిన్లతో లక్షల కోట్ల లాభాలు

Millions Of Crores Of Profits With Vaccines : ఫైజర్, బియోన్ టెక్ , మోడెర్నా అనే మూడు వాక్సిన్ కంపెనీలకు కేవలం రెండు డోసుల వాక్సిన్ అమ్మినందుకు ఇప్పటిదాకా వచ్చిన లాభం...

వింటర్ ఒలంపిక్స్ కు దూరంగా ఆస్ట్రేలియా

Australia Away From The Winter Olympics : చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఎకమవ్తుతున్నాయి. వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్ ఒలంపిక్స్ ను ఇప్పటికే కొన్ని దేశాలు బహిష్కరించగా తాజాగా ఆ...

పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో పార్టీల వ్యూహం

Political Strategy In Western Uttar Pradesh : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉత్తరప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా ఎస్పి అధినేత అఖిలేష్...

బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు

కేవలం రాజకీయాల కోసం మాట్లాడే వారికి కాకుండా ప్రజల కోసం బాధ్యతతో పనిచేసే నాయకులకే మద్దతుగా నిలవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ మండల కేంద్రంలో జరిగిన...

పథకాలకు సహకరించండి: సిఎం జగన్

SLBC: Jagan  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సిఎం జగన్ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో 217 వ రాష్ట్ర...

ఓటిఎస్ పై ప్రతిపక్షాల కుట్రలు: అవంతి

OTS launched: పేద ప్రజలకు శాశ్వత గృహహక్కు కల్పించడమే సిఎం జగన్ ఉద్దేశమని రాష్ట్ర క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎటువంటి అవినీతి, రాజకీయ దురుద్దేశాలు లేకుండా...

శ్రీగంధానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్

వ్యవసాయం లేకుండా భారతదేశం లేదని, రైతుల శ్రేయస్సు కోసం పంటలకు మద్దతు ధరపై కేంద్రం చట్టం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు...

Most Read