Wednesday, April 2, 2025
HomeTrending News

Botsa Satyanarayana: ఎవరి గురించి వారు చూసుకుంటే మంచిది: బొత్స

ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు ఎక్కడిదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇక్కడి విషయాలు గురించి వ్యాఖ్యానించేందుకు అయన ఎవరు, ఆయనకు ఏం సంబంధం...

బయ్యారం ఉక్కుతో గిరిజనులకు ఉద్యోగాలు – బిఆర్ ఎస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని గౌరవించి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బయ్యారంలో అందుబాటులో ఉన్న,...

Opposition unity: టార్గెట్ బిజెపి..విపక్ష నేతల భేటి

బీహార్ సీఎం నితీశ్‌ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీని కలిశారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న సీఎం నితీశ్‌...

Junta:మయన్మార్ లో జుంట పాలకుల దురాగతం

మయన్మార్‌లో సైన్యం దారుణానికి ఒడిగట్టింది. సొంత పౌరులపై వైమానిక దాడికి పాల్పడింది. బాంబుల వర్షం కురిపించడంతో వంద మందికి పైగా చనిపోయారు. వారిపై దాడి చేసింది తామేనని మయన్మార్‌ జుంట పాలకులు ధృవీకరించారు.నిన్న...

Chimalapadu:చీమలపాడులో విషాదం..సిఎం దిగ్భ్రాంతి

ఖమ్మం జిల్లా.. కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం..టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బాణాసంచా పేల్చిన నాయకులు..బాణాసంచా పడడంతో గుడిసెకు అంటుకున్న నిప్పు..గుడిసెలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో స్పాట్లో ఒకరి మృతి.. మరో నలుగురికి తీవ్ర...

Harish Rao- Karumuri: హరీష్ ఓసారి వచ్చి చూడు: కారుమూరి

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒకసారి ఇక్కడకు వచ్చి తెలుసుకొని మాట్లాడాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరరావు సూచించారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను అప్పజెప్పారని, అయినా ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు....

YS Jagan: ఫేక్ ఫోటోలతో బాబు సెల్ఫీ ఛాలెంజ్: సిఎం జగన్

అక్టోబర్ లో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టును దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టారని,...

Nara Lokesh: పేదరికానికి కులం లేదు: లోకేష్

రాజకీయాల్లో రాజనీతి, లక్ష్మణ రేఖ చాలా ముఖ్యమని, వీటిని ఎవరూ దాటకూడదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.  గతంలో తమ ప్రభుత్వంలో డిఎస్పీల పదోన్నతుల్లో కమ్మ సామాజిక వర్గానికే...

Beat the Heat:తెలంగాణలో మండే ఎండలు

తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. రానున్న రోజుల్లో 40 డిగ్రీలు పైనే ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ సమయం...

నేడు ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రకాశం జిల్లలో పర్యటించనున్నారు. మార్కాపురంలో జరిగే ఓ కార్యక్రమంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రెండో విడత ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ...

Most Read