Sunday, September 13, 2026
HomeTrending News

నవాబ్ మాలిక్ కు సుప్రీంలో చుక్కెదురు

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దర్యాప్తు  ప్రారంభ దశలో ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ దశలో న్యాయ ప్రక్రియలో తాము జోక్యం...

రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వానలు

గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపం, వేడి గాలులు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది....

కీలక ఒప్పందాల దిశగా యుకె-ఇండియా

Key Deals : రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధాని బోరీస్ జాన్సన్ ఈ రోజు (శుక్రవారం) న్యూఢిల్లీ చేరుకొన్నారు. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోడీ... బోరిస్...

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు

Water Problem :వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలి. సీఎం కేసీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి...

వారిని నిలదీయండి: సిఎం పిలుపు

Ask them: రాష్ట్రంలో ప్రజలకు మంచి చేస్తుంటే, అక్క చెల్లెమ్మల ప్రగతికి బాటలు వేస్తుంటే దుష్టచతుష్టయం జీర్ణించుకోలేకపోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, కొన్ని మీడియా సంస్థలది...

సిగ్గుపడుతున్నా: చంద్రబాబు

Babu fire: విజయవాడ ఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో తెలియదు కానీ ప్రతిపక్ష నేతగా తాను సిగ్గుపడుతున్నానని టిడిపి అధినేత చందబాబు వ్యాఖ్యానించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని...

విజయవాడ ఆస్పత్రి ఘటనపై సిఎం సీరియస్

Immediate action: విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి...

ఆత్మకూరులో పోటీ చేస్తాం: సోము వీర్రాజు

We are Ready: ఆత్మకూరు ఉపఎన్నికల్లో తమ పార్టీ  పోటీ చేస్తుందని బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. తిరుపతి, బద్వేల్  ఎన్నికల్లో  పోటీ చేశామని, అదే విధానాన్ని ఇక్కడా పాటిస్తామని...

నడిగడ్డ ప్రజలకు శుభవార్త

Rds Modernization : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నడిగడ్డ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆర్డీఎస్ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టబోతోందని ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రి...

ఈ తరం చాయ్ వాలీ!

Chai waali: ఆ మధ్య కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మిస్ ఇండియా అనే సినిమా వచ్చింది. టీ ప్రధానాంశంగా వ్యాపారంలో విజయం సాధించడం ఇతివృత్తం. సినిమా విజయం సాధించకపోయినా టీ గురించి...

Most Read