Thursday, March 20, 2025
HomeTrending News

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు

Water Problem :వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలి. సీఎం కేసీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి...

వారిని నిలదీయండి: సిఎం పిలుపు

Ask them: రాష్ట్రంలో ప్రజలకు మంచి చేస్తుంటే, అక్క చెల్లెమ్మల ప్రగతికి బాటలు వేస్తుంటే దుష్టచతుష్టయం జీర్ణించుకోలేకపోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, కొన్ని మీడియా సంస్థలది...

సిగ్గుపడుతున్నా: చంద్రబాబు

Babu fire: విజయవాడ ఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో తెలియదు కానీ ప్రతిపక్ష నేతగా తాను సిగ్గుపడుతున్నానని టిడిపి అధినేత చందబాబు వ్యాఖ్యానించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని...

విజయవాడ ఆస్పత్రి ఘటనపై సిఎం సీరియస్

Immediate action: విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి...

ఆత్మకూరులో పోటీ చేస్తాం: సోము వీర్రాజు

We are Ready: ఆత్మకూరు ఉపఎన్నికల్లో తమ పార్టీ  పోటీ చేస్తుందని బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. తిరుపతి, బద్వేల్  ఎన్నికల్లో  పోటీ చేశామని, అదే విధానాన్ని ఇక్కడా పాటిస్తామని...

నడిగడ్డ ప్రజలకు శుభవార్త

Rds Modernization : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నడిగడ్డ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆర్డీఎస్ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టబోతోందని ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రి...

ఈ తరం చాయ్ వాలీ!

Chai waali: ఆ మధ్య కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మిస్ ఇండియా అనే సినిమా వచ్చింది. టీ ప్రధానాంశంగా వ్యాపారంలో విజయం సాధించడం ఇతివృత్తం. సినిమా విజయం సాధించకపోయినా టీ గురించి...

నేడే మూడో విడత సున్నావడ్డీ పథకం నిధులు

Zero Vaddi runaalu: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. మహిళా సంఘాలకు వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని అయన ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

మాస్కు ధ‌రించ‌క‌పోతే ఫైన్

Corona under control: క‌రోనా పూర్తిగా కంట్రోల్‌లోనే ఉంది.. కానీ ప‌క్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల్సిందేన‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు. మాస్కు...

సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులకు నిధులు

తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నలుదిక్కుల్లో నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్ లలో...

Most Read