Monday, May 5, 2025
HomeTrending News

సిఎం జగన్ ను కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌

2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌ క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను...

రష్యా టార్గెట్ గా నోబెల్ శాంతి బహుమతి

నోబెల్‌ శాంతి బహుమతి 2022 ఏడాదికి గాను జ్యూరీ ఈ రోజు (శుక్రవారం) ప్రకటించింది. ఈసారి శాంతి పుర‌స్కారాన్ని ఓ వ్య‌క్తితో పాటు మ‌రో రెండు సంస్థ‌ల‌కు క‌లిపి ప్రకటించారు. నార్వేయ‌న్ నోబెల్...

స్వచ్ఛ సర్వేక్షన్ లో ఏపీకి 11 అవార్డులు

స్వచ్చ అమృత్‌ మహోత్సవ్‌ కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ – 2022లో  ఆంధ్రప్రదేశ్‌ 11 అవార్డులు గెల్చుకుంది. అవార్డులు గెల్చుకున్న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాల్టీల ఛైర్మన్లు,...

రాష్ట్ర ప్రగతిపై విపక్షాల అసత్య ప్రచారం : బుగ్గన

మూడేళ్ల కాలంలోనే రాష్ట్రం ప్రగతి పథంలో  దూసుకు వెళుతోందని, కానీ ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నాయని కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...

కాంట్రాక్టర్ బలుపుకు…మునుగోడు ఆత్మగౌరవానికి పోటీ – కేటిఆర్

రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ప్రా కి 22 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వటం... అందులో మిగిలే పైసల కోసమే రాజగోపాల్ తన పదవిని పణంగా పెట్టి బీజేపీలోకి పోయిండని మంత్రి...

అప్పుడే అది నిజమైన ‘జోడో’ యాత్ర: విజయసాయి

ప్రజలంతా మీ కుటుంబసభ్యులేనని భావించినప్పుడే అది ‘భారత్‌ జోడో’ యాత్ర అవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి సూచించారు. రాహుల్ దేశవ్యాప్తంగా భారత్...

తిరుమలలో భక్తుల రద్దీ.. అన్నీ కంపార్ట్ మెంట్లు ఫుల్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మొన్నటివరకు శ్రీవారి బ్రహోత్సవాల నేపథ్యంలో కొండపైకి పరిమితి సంఖ్యలోనే వాహనాలను అనుమతించారు. బ్రహోత్సవాలు ముగియడంతో  ప్రైవేట్ వాహనాల రాకపై...

ఢిల్లీ విమానాశ్రయంలో 27 కోట్ల రిస్ట్ వాచ్‌ స్వాధీనం

ఢిల్లీ విమానాశ్రయంలో అత్యంత ఖ‌రీదైన చేతి గడియారాలు, డైమండ్ పొదిగిన బంగారు బ్రాస్‌లెట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అతని నుంచి...

మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని.. పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో...

ఎన్టీఆర్ లాగే కేసీఆర్ కు భంగపాటు – జీవన్ రెడ్డి

బిఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం... నాడు ఎన్ టీ ఆర్ లాగే నేడు కేసీఆర్ రాజకీయాల్లో కనుమరుగవడం ఖాయమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి...

Most Read