Ethiopia : ఇథియోపియాలో జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇటీవల జరిగిన ఘర్షణలో మృతి చెందినవారి సంఖ్య 338 కి చేరుకుందని ప్రధానమంత్రి అబ్హియ్ అహ్మద్ ప్రతినిధి బిల్లెనే...
Another Stay: సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా విక్రయించేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 69ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. తదనంతర చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
సినిమా...
సిఎం జగన్ పారిశ్రామిక రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్ర ప్రదేశ్ మరోసారి సత్తా చాటిందని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు....
భారతీయులు పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర ఈ రోజు ప్రారంభం అయింది. జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్ర ప్రారంభిస్తూ శ్రీనగర్ లోని రాజ్ భవన్ లో ప్రత్యేక...
Unexpected Move: మహారాష్ట్ర రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ఒకప్పటి ఆటో డ్రైవర్ ఈ దేశంలోనే అత్యంత కీలకమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసేపట్లో పదవి అలంకరించనున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగా దేవేంద్ర ఫడ్నవీస్ కాకుండా...
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈనెల రెండో తేదీన హైదరాబాద్ నగరానికి రానున్నారు. యశ్వంత్ సిన్హా స్వాగత ఏర్పాట్లు మరియు ఆయనకు మద్దతుగా నిర్వహించే సభ పైన మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్...
Confidence; కుప్పం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే ఎన్నికలల్లో ఎమ్మెల్సీ భరత్ పోటీలో ఉంటారని, ఆయనే కచ్చితంగా శాసనసభ్యుడిగా ఎన్నికవుతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం...
మణిపూర్ లో కొండ చరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు చనిపోయారు. 55 మంది జవాన్లు, కార్మికులు కొండ చరియలలో చిక్కుకోగా13 మందిని సురక్షితంగా బయటకు తీసుకు రాగలిగారు. ఏడుగురు మృత్యువాత పడ్డారు. Noney...
Business reforms: ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ తన అగ్రస్థానాన్ని ఈ ఏడాది కూడా నిలబెట్టుకుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఏడు రాష్ట్రాల కేటగిరిలో ఏపీ మొదటి స్థానం దక్కించుకుంది. దీనిలో...
త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ పంజాబ్ శాసనసభ ఈ రోజు తీర్మానం చేసింది. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి....