సిఎం జగన్ అధికార గర్వం తలకెక్కి అహంకారంతో విర్రవీగుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్ర చరిత్రను మార్చే తరుణం వచ్చిందని, రాబోయేవి రాష్ట్ర భవిష్యత్ ను మార్చే ఎన్నికలని, ప్రజలంతా ...
భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో ప్రతిసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఏ అభ్యర్థి రెండోసారి గెలవలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంపై హైదరాబాద్ ప్రభావం అధికంగా ఉంటుంది. నియోజకవర్గాల...
రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను విధులనుంచి తొలగిస్తూ హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నారని తెలిసింది. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం...
ప్రజా సేవ చేయాలన్న ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చిన తన కుమారుడు పేర్ని కిట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పేర్ని హితవు పలికారు. కిట్టు గంజాయి అమ్ముతాడంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన...
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం చిత్రవిచిత్రంగా మారుతోంది. ఏ నాయకుడు ఏ పార్టీ తరపున పోటీ చేస్తోరో, ఎపుడు ఏ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పొద్దున ఒక పార్టీ, సాయంత్రానికి మరో...
ఉత్తరాంధ్ర ప్రగతిలో విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ...
తూర్పు గోదావరిలో జనసేన పార్టీకి చెందిన కీలక నేతలు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో మెజార్టీ బీసీ, ఎస్సీ నేతలు కావడం గమనార్హం. తణుకు...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ సాధారణ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో విడతలో...
నాలుగొ దశ లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి....