చిరంజీవితో పాటు ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా నష్టం లేదని, ఆయన ఆ విధంగా చెప్పడం తమకు మరీ మంచిదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవే కాదు...
సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి గెలిచి ఢిల్లీ గద్దె ఎక్కేందుకు బిజెపి... అబ్ కి బార్ చార్ సౌ పార్ నినాదంతో దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. అత్యధిక స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ లో...
ముఖ్యమంత్రిగానే శాసనసభకు వస్తానంటూ చంద్రబాబు శపథం చేశారని... కానీ టిడిపి గెలిచే అవకాశం లేదని.. కాబట్టి ఇకపై ఆయన అసెంబ్లీకి కూడా రాలేరని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జనసేన అధ్యక్షుడు పవన్...
తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేసింది. మరో స్థానంలో తమ పార్టీ నేతను బిజెపి గుర్తుపై పోటీ చేయిస్తోంది. లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు...
మైనార్టీలు, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకమైన యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు దీనికి అనుకూలమా? వ్యతిరేకమా అనేది 24 గంటలలోగా చెప్పి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైఎస్సార్సీపీ నేత,...
మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం వర్తమాన రాజకీయాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. సిఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ దీని పరిధిలో ఉండటంతో ఓటర్లు ఎవరిని కరుణిస్తారో అనే చర్చ జరుగుతోంది....
గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని తెలుగుదేశం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. బాలాజీ తిరుపతి జిల్లా అలాగే ఉంటుందని కానీ ఆ జిల్లా పరిధిలో ఉన్న...
వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నారో జగన్ సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కడప లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా...
లోక్సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ఉహించని రీతిలో చాలా తక్కువగా నమోదైంది. 102 లోక్ సభ స్థానాలకు జరిగిన పోలింగ్ లో సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది...
మరో 25 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పతకాలు కొనసాగుతాయని, కూటమికి ఓటేస్తే అవన్నీ మురిగిపోతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్...