Thursday, May 1, 2025
HomeTrending News

తమిళనాడు మాజీ మంత్రుల ఇళ్ళలో విజిలెన్స్ సోదాలు

అన్నాడీంఎకేకు చెందిన ఇద్ద‌రు మాజీ మంత్రులు సీ విజ‌య‌భాస్క‌ర్‌, ఎ స్పీ వేలుమ‌ణి ఇండ్ల‌పై ఇవాళ విజిలెన్స్‌, అవినీతి నిరోధ‌క శాఖ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఈ ఇద్ద‌రు మంత్రుల‌కు చెందిన 30 ప్ర‌దేశాల్లో...

తెలంగాణలో 15 రోజులు దసరా సెలవులు

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు విద్యా సంస్థలకు దసరా సెలవులుగా ప్రకటించింది. కాగా సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ...

కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు… అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

కొత్త పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలనే తీర్మానాన్ని  శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.  సభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ అసెంబ్లీ...

శాసనసభ నుంచి ఈటెల రాజేందర్ సస్పెన్షన్

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను శాసనసభ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల స్పీకర్ ను మరమనిషి తో పోలుస్తూ ఈటెల రాజేందర్...

సీడ్ బాల్స్ తో గత రికార్డు తిరగరాస్తాం – శ్రీనివాస్ గౌడ్

చెదలు పట్టి కూలిపోయేం దశకు చేరుకున్న ఆసియాలోనే రెండో అతిపెద్ద పిల్లలమర్రిని సంరక్షించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా....

సమ న్యాయం అని రాజ్యాంగమే చెప్పింది: ధర్మాన

ఒక రాష్ట్రంలో లభించే వనరులన్నీ ఆ రాష్ట్రం మొత్తం సమంగా పంచాలని రాజ్యాంగం చెబుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో 65 ఏళ్ళపాటు ఒకే...

టీఆరెస్,బీజేపీ ఓటమి చారిత్రక అవసరం – రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 17 పై టీఆరెస్,బిజెపి లు డ్రామాలు అడుతున్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ కి స్వాతంత్రం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పేటెంట్ ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని...

కేంద్రం విద్యుత్ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ

అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు జరిగిన సమావేశాల్లో ప్రభుత్వం ఏడు సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఐదు రోజుల విరామం అనంతరం శాసన సభ సమావేశాలు తిరిగి ఇవాళ...

ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: అచ్చెన్న

మూడేళ్ళ క్రితం మూడు రాజధానులు అని ప్రకటించిన సిఎం జగన్ ఈ మూడింటిలో ఏ ఒక్క చోటా ఒక్క ఇటుక కూడా వేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు....

పేరెంట్స్ భాగస్వామ్యంతో స్కూళ్ళ అభివృద్ధి: సిఎం

వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదుల డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్నిస్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలని, డిజిటల్‌ లైబ్రరీలు...

Most Read