పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకోసం విరివిగా మొక్కలను నాటాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం ఖైరతాబాద్...
తహసీల్దార్ ఆఫీస్ కు తాళి ఘటన పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ విచారణకు ఆదేశించారు. విచారణ బాధ్యతను సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ కు అప్పగించగా ఈ రోజు సాయంత్రం...
కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం టీకాపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేస్తూ.. వారిలో...
AP CM Launched The YSR Bima Insurance Scheme For The Poor :
పెద్దలు ‘శతమానం భవతి’ అని దీవిస్తారని, అంటే వందేళ్ళు జీవించాలని కోరుకుంటారని, తమ ప్రభుత్వం కూడా ప్రజలు...
రాష్ట్రంలో అమలు చేస్తున్న చాలా పథకాలకు కేంద్రం నిధులే వినియోగిస్తున్నారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రజా సంక్షేమ పథకాల్లో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ పథకాలే ఉన్నాయన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర...
ఆఫ్ఘనిస్తాన్ మనుగడ ప్రమాదపు అంచున ఉందని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నాటో, అమెరికా దళాల ఉపసంహరణ తేదీ ప్రకటించిన నాటి నుంచి తాలిబాన్ బలం పెరుగుతోంది. కాబూల్ లో...
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి సమస్యల అంశాల్లో విమర్శలు-ప్రతివిమర్శలతో వివాదం ముదురుతోంది. జల వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రాజెక్టు భద్రతా కారణాల దృష్ట్యా.. జూరాల ప్రాజెక్టు మీద రాకపోకలను...
పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో రూ.650 కోట్లతో 59 అర్బన్ ఫారెస్ట్...
తెలంగాణ ప్రభుత్వం రైతుల అవసరాల గురించి కూడా ఆలోచించడంలేదని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విమర్శించారు. డెడ్ లైన్ స్టోరేజి నీటిని కూడా విద్యుదుత్పత్తి పేరుతో వాడుకోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. శ్రీశైలం...
జూలై 1 నుంచి 10వ తేదీ వరకూ నాలుగో విడత పల్లె ప్రగతి నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై అధికారులతో...