Wednesday, April 30, 2025
HomeTrending News

పాదయాత్ర విజయవంతం అవుతుంది: జవహర్

అమరావతిపై మరోసారి కుట్రలకు తెరతీస్తున్నారని మాజీమంత్రి, టిడిపి నేత కె. జవహర్ ఆరోపించారు.  సిఆర్డీఏ పరిధిని కుదించి మున్సిపల్ అథారిటీని తీసుకు వచ్చేందుకు ప్రయతిస్తున్నారని ఆరోపించారు.  సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన సిఎం...

వలస కార్మికుల హక్కులపై ఖతార్ లో కార్యాచరణ

ఖతార్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 13-15 తేదీలలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ వలసలు, కార్మికుల స్థితిగతులపై ప్రపంచ దేశాలు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాయి.  కార్మికులను పంపించే, స్వీకరించే దేశాల ప్రతినిధులు ఈ...

బి.ఎస్.ఎఫ్ సిబ్బందికి స్మార్ట్ కార్డులు

బి.ఎస్.ఎఫ్ సిబ్బందికి ఇక నుంచి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. రెండు రోజుల రాజస్థాన్ పర్యటన నిమిత్తం అమిత్ షా శుక్రవారం సాయంత్రం...

మ‌త్స్య‌కారుల సంక్షేమానికి 500 కోట్లు: మంత్రి ఎర్ర‌బెల్లి

రాష్ట్రంలోని కుల వృత్తుల అభ్యున్న‌తికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌త్స్య‌కారుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు....

అవినీతి నిరూపిస్తే కాళ్ళు పట్టుకుంటా: నారాయణ స్వామి

పార్టీలో తనపై కుట్ర జరుగుతుందని, ఒక వ్యక్తీ తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం గంగాధర నెల్లూరు లోని...

బ్రిటన్‌ రాణి మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినం

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్వీన్‌ ఎలిజబెత్‌ (Queen Elizabeth) గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 11ను...

ఇయర్ మఫ్ లతో ప్రత్యేక గుర్తింపు

Chester Greenwood : ఓ విద్యార్థి వార్షిక పరీక్షలో అన్ని సబ్జెక్టులలో ఫెయిలయ్యాడు. దాంతో అతనిని ప్రధానోపాధ్యాయుడి వద్దకు పంపారు. అతనిని చూడటంతోనే ప్రధానోపాధ్యాయుడికి తెగ కోపం వచ్చింది. "ఈ స్కూల్లో పదేళ్ళుగా...

అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది కోరుతున్నారు. ఉద్యోగుల కోరికను మన్నించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేసి బదిలీ...

ప్రశాంతంగా వినాయక నిమజ్జన వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం వేడుకలు కొనసాగుతున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షల సీసీ కెమెరాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అనుసంధానం చేసి...

2024 లోపే వైజాగ్ వెళ్తాం: నాని వెల్లడి

వైఎస్సార్సీపీ మూడు రాజధానులకు, మూడు ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని) స్పష్టం చేశారు. తమ పార్టీ విధానం, నిర్ణయం మేరకు 2024లోపే విశాఖకు పరిపాలనా...

Most Read