Monday, February 24, 2025
HomeTrending News

కౌలు రైతులకు రుణాలివ్వండి : బ్యాంకర్లతో సిఎం

కౌలు రైతులకు రుణ సదుపాయం కల్పించడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు.  గ్రామాల స్థాయిలో ఆర్బీకేలు ఉన్నాయని, ఇ– క్రాపింగ్‌ కూడా గ్రామ సచివాలయాల స్థాయిలో చేస్తున్నామని,...

మాన్సాస్ పై డివిజన్ బెంచ్ కు అప్పీల్

మాన్సాస్ ట్రస్టు విషయంలో సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రస్టు నిర్వహణ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను హైకోర్టు కొట్టివేసిన...

ఆరోగ్య గ్రామాలే ‘స్వచ్ఛ సంకల్పం’ లక్ష్యం : పెద్దిరెడ్డి

ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెల రూపురేఖలు మార్చడం సాధ్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దాలని,...

బిజెపి విస్తరణకు కృషి చేస్తా : ఈటెల

బిజెపి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. తెలంగాణాలో బిజెపి విస్తరణకు శాయశక్తులా కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల నుంచి...

చిరాగ్ పాశ్వాన్ కు ఝలక్

బిహార్ లోక్ జనశక్తి పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు వ్యతిరేకంగా లోక్ జనశక్తి ఎంపీ లు జట్టుకట్టారు. లోక్ సభలో పార్టీ  పక్ష నేత పదవి నుంచి...

పాకిస్థాన్ అత్యున్నత సర్వీసుకు హిందూ యువతీ   

పాకిస్థాన్ లో కేంద్రీయ అత్యున్నత సర్వీసుకు మొదటిసారిగా ఓ హిందూ యువతి ఎంపికైంది. సింద్ రాష్ట్రంలోని షికార్ పూర్ జిల్లా చక్ అనే మారుమూల గ్రామానికి చెందిన సన రాంచంద్ కరాచీ ప్రభుత్వ...

మూస ధోరణులు వద్దు : కేసియార్ హితవు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయి ఏళ్ళు దాటినా పల్లెలు, పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా దేశవ్యాప్తంగా...

కేసియార్ బొమ్మ వల్లే ఈటెల గెలుపు : గంగుల

హుజురాబాద్ లో కెసియార్ బొమ్మ వల్లే ఈటెల రాజేందర్ ఇన్నిసార్లు గెలిచారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.  హుజురాబాద్ నియోజకవర్గంలో  మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్...

బ్రహ్మంగారి మఠంపై వివాదం వద్దు : మంత్రి వెల్లంపల్లి

ఎంతో చరిత్ర ఉన్న బ్రహంగారి మఠాన్ని వివాదాల్లోకి లాగవద్దని, అందరూ సంయమనం పాటించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని, మఠం పవిత్రతను...

బాబుకు ప్రతిపక్ష హోదా విశాఖ భిక్ష : అవంతి

చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందంటే అది విశాఖ ఓటర్ల భిక్షేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖ ప్రజలు ఓట్లు వేయడం వల్లే ఇక్కడ నాలుగు ఎమ్మెల్యే...

Most Read