కెనడాలో భారీ స్థాయిలో కార్చిచ్చు రగులుతున్న విషయం తెలిసిందే. ఆ దావానలం నుంచి దట్టమైన పొగ వస్తోంది. అయితే ఆ పొగ ఇప్పటికే అమెరికాలోని కొన్ని నగరాలను కమ్మేసింది. చాలా దట్టంగా వ్యాపిస్తున్న...
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనులను ఆదివారం ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...
దేశంలో తొమ్మిదేళ్ళ మోడీ పాలన అభివృద్దే ప్రధాన అజెండాగా సాగిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని ఎప్పుడూ ఓటుబ్యాంకు రాజకీయాలు చేయలేదన్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన బిజెపి జన సంపర్క్...
వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సమాధి కావడం ఖాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ జోస్యం చెప్పారు. చంద్రబాబుకు, ఆయనను నమ్ముకున్న వాళ్లకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు....
నారా లోకేష్ లాగా తాము దొడ్డిదారిలో మంత్రులం కాలేదని, ప్రజల నుంచి గెలిచి వచ్చామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ప్రజల మనసుల్లో అభిమానం సంపాదించుకున్నాం కాబట్టే...
తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈవారం నెల్లూరులో ప్రారంభం కానున్న నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తామని... ఈ యాత్ర పూర్తయిన మంగళగిరిలోని టిడిపి...
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'భగవంత్ కేసరి'. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై అటు అభిమానుల్లోనూ,...
నాలుగేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం బీసీలకు చేకూర్చిన ప్రయోజనాల గురించి తెలియజెప్పాలని పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్ వి. విజయసాయి రెడ్డి బిసీ సెల్ నేతలకు సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...
పవిత్ర అమర్నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు...
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో తెలంగాణ...