Thursday, March 13, 2025
HomeTrending News

Mancherial: మంచిర్యాలలో ప్రగతి పరుగులు

ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సిరుల తల్లి సింగరేణి గనులున్నప్పటికీ ఈ ప్రాంతంపై నాటి పాలకులు వివక్ష చూపించారు. ఫలితంగా మంచిర్యాల వెనుకబాటుకు గురైంది. తెలంగాణ రాష్ట్ర...

One Lakh Scheme: చేతి వృత్తుల వారికి నేటి నుంచి లక్ష సాయం

కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే గొల్లకురుమలు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలు, చేతి వృత్తులవారి కోసం మరో కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నది. కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే గొల్లకురుమలు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న...

Global Warming : భూతాపం… మానవాళికి ముప్పు

పెరుగుతున్న భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతోదూరం లేదంటూ శాస్త్రవేత్తలు తీవ్రమైన హెచ్చరిక జారీచేశారు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతున్నదని తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 50 మంది శాస్త్రవేత్తలు...

Fish Festival: ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు అపూర్వ స్పందన

మహిళా మత్స్యకారులు ఆర్ధిక స్వావలంబన సాధించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...

Manipur: హింస ఆపకపోతే అంతర్యుద్దమే – మైతీ గిరిజనులు

మణిపూర్‌లో పెచ్చరిల్లుతున్న హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపకపోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉన్నదని మైతీ ప్రజా సంఘాల్లో ఒకటైన మైతీ లీపన్‌ అధ్యక్షుడు ప్రమోత్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు...

Rolla Vaagu: ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తారని, జిల్లాల్లోని రోళ్ల వాగులో 1 టీఎంసీ నీరు నిల్వ చేసే వరకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని కరీంనగర్ పట్టభద్రుల...

BRS: మహారాష్ట్ర 288 నియోజకవర్గాల్లో బిఆర్ ఎస్ విస్తరణ

తెలంగాణ మోడల్ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బి ఆర్ ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమాన్ని 288 నియోజకవర్గాల్లో చేపట్టాలని బి ఆర్ ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రతి గ్రామంలోనూ...

Sheep: రెండో విడత గొర్రెల పంపిణీకి సర్వం సిద్దం

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభించిన గొల్ల, కురుమలకు సబ్సిడీ పై గొర్రెల పంపిణీ 2 వ విడత కార్యక్రమం శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమాన్ని...

మక్కాలో రాష్ట్రం కోసం దువా చేయండి: సిఎం

రాష్ట్రంలో ఉన్నప్రజలకు మంచి జరగాలని, ప్రభుత్వానికి అల్లా దీవెనలు ఉండేలా హజ్ యాత్రికులు మక్కాలో దువా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ యాత్రలో అక్కడ...

సిఎం జగన్ ను కలుసుకున్న అంబటి రాయుడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023 టైటిల్ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, ఆ జట్టు క్రికెటర్‌ అంబటి రాయుడు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. ...

Most Read