ఏనాడు ఎవ్వరూ ఆలోచించని విధంగా రైతాంగంపై మోడీ ప్రభుత్వం పన్ను వేయాలనుకోవడం దుర్మార్గమని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ ఆలోచనను మోడీ తక్షణమే...
భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్ళు సానియా మీర్జా- రోషన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన సెమీ ఫైనల్లో నీల్ కుప్సికి (ఇంగ్లాండ్)- డెసిరై మేరీ...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువ గళం’ పాదయాత్రకు హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి బయలు దేరారు. జూబ్లీ హిల్స్ లోని నివాసంలో బంధు మిత్రుల అభినందనలు...
అమెరికాలో పోలీసు వాహనం ఢీ కొని ఓ తెలుగు అమ్మాయి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల...
రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో మొత్తం 901 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర హోం శాఖ పోలీస్ మెడల్స్ ప్రకతిన్చింది. అవార్డుల వివరాలు వెల్లడించిన కేంద్ర హోం శాఖ...ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్...
సికిందరాబాద్ లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జీహెచ్ ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బిఆర్ కె ఆర్ భవన్...
డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలో భాగంగా పశువులకు అంబులెన్స్ సేవలు మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాపు రూ.240.69 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్ల ఏర్పాటు...
ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతం చేయడానికే వారాహి వాహనం ఏర్పాటు చేశామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో పవన్ ప్రత్యేక...
ఉత్తరప్రదేశ్ లఖింపూర్లో జరిగిన రైతుల హత్య కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 8 వారాల పాటు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు...
న్యూజిలాండ్ 41వ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ప్రధాని జెసిండా ఆర్డ్నెన్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో.. ఆమె స్థానంలో 44 ఏళ్ల హిప్కిన్స్ బాధ్యతలు...