Tuesday, April 8, 2025
HomeTrending News

ఫణీందర్ గారితో కాస్సేపు!

ప్రసాదరావు గారు (మదనపల్లి) వాట్సప్ లో ఓ రెండు నిముషాల వీడియో ఒకటి పంపారు. అది ఓ తమిళ పాట. సుప్రసిద్ధ గాయకులు పి. బి. శ్రీనివాస్ గారి సుపుత్రులు ఫణీందర్ పాడిన...

హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

హైదరాబాదీలకు భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్లలో ఈ నెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని...

India Vs NZ:  వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. నేడు జరిగిన మూడో మ్యాచ్ లో 90 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ,...

ఆస్కార్ నామినేషన్ కు ‘నాటు నాటు’

ఆర్ ఆర్ ఆర్ సినిమా మరో చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇటీవలే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైన ఈ సినిమాలోని...

తెలంగాణలో పోటీకి సిద్ధం – పవన్ కళ్యాణ్

తెలంగాణ అసెంబ్లీలో జనసేన పార్టీ సభ్యులు ఉండాలి.. అందుకోసం పోరాటం చేద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అవకాశాన్ని బట్టి ఏడు నుంచి 14 అసెంబ్లీ స్థానాలు, పరిమిత...

సచివాలయ వ్యవస్థ విప్లవాత్మకం: యూపీ సిఎం సలహాదారు

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్షేత్రస్ధాయిలో చేస్తున్న అభివృద్ధిని, ఆయా రంగాల పనితీరు మెరుగుపరుస్తున్న తీరు స్ఫూర్తి దాయకమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్‌ మిశ్రా...

మహిళా జర్నలిస్టులే స్పూర్తి – ఎమ్మెల్సీ కవిత

మీడియా స్పియర్ పేరుతో హైదరాబాద్ లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి మాస్ కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది...

లోకేష్ యాత్ర: షరతులు వర్తిస్తాయి

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువ గళం పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులను పోలీసు శాఖ మంజూరు చేసింది. తాము సూచించిన నిబంధనలకు లోబడి యాత్ర చేసుకోవాలని సూచించింది. ...

కొండగట్టులో వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ రోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్...స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా...

సచివాలయ ప్రారంభోత్సవానికి అతిరథ మహారథులు

నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం...

Most Read