Tuesday, April 8, 2025
HomeTrending News

నిజం గెలవాలి: వైఎస్ అవినాష్ రెడ్డి

వైఎస్  వివేకా హత్య కేసులో నిజం గెలవాలని, అసలు వాస్తవం ఏమిటో బైటకురావాలని కడప పార్లమెంట్ సభ్యుడు, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఈ కేసు విషయంలో గత రెండున్నర సంవత్సరాలుగా...

పర్యాటక కేంద్రంగా రంగనాయక సాగర్‌ : హరీశ్‌రావు

రంగనాయక్‌ సాగర్‌ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరించనున్నారు. మొదటి విడుతలో రూ.66కోట్ల వ్యయంతో...

భారత్ లో అమెజాన్ ఎయిర్ సర్వీసులు

భారతీయ అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు శుభవార్త.. దేశంలో అమెజాన్ ఇండియా ప్లాట్ ఫారమ్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేస్తే అత్యంత వేగంగా డెలివరీ కానుంది. ఇందుకోసం అమెజాన్ భారత మార్కెట్లో కొత్త డెలివరీ...

మహారాష్ట్ర పోలీసులకు టాస్క్…ఆచూకీ లేని ఖైదీలు

కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో చాలా మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు పెరోల్‌ గడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు...

పాత పెన్షన్‌ విధానమే మేలు – ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి...

కాలిఫోర్నియాలో కాల్పులు…ఏడుగురు మృతి

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని హాఫ్‌ మూన్‌ బే ప్రాంతంలో వేర్వేరు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం...

టీచింగ్ ఆసుపత్రుల్లో రేడియోగ్రఫర్స్ కు పోస్టింగ్స్

తెలంగాణ టీచింగ్ ఆసుపత్రుల్లో 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసు తొలగిపోవడంతో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్ల నియామకం జరగగా, వీరి సేవలు పూర్తి...

వారి కడుపుమంటకు మందులేదు: సిఎం

నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ త్వరిత గతిన మరమ్మతులు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఉన్న రోడ్లు బాగుచేయడంతో పాటు కొత్త...

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ అయ్యారు. ఆయన్ను  జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  సీఐడీ చీఫ్‌గా ఫైర్ సర్వీసెస్...

జీవో నంబర్ 1పై విచారణ రేపటికి వాయిదా

జీవో నెం.1 పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తాజా పిటిషన్లపై రేపు కూడా వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ విషయమై ఇరు పక్షాల...

Most Read