Tuesday, April 8, 2025
HomeTrending News

ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర

తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడరు. ఫిబ్రవరి 6 నుంచి మొదలయ్యే...

ప్రజలు వారిని నమ్మరు: కారుమూరి

ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తమ ఓటు బ్యాంక్ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అన్నారు.  పారదర్శకంగా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నామని...

రామచంద్రయాదవ్ కు కేంద్ర భద్రత

బిజెపి నేత, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన B. రామచంద్రయాదవ్ కు Y ప్లస్ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక భద్రతా సిబ్బంది పుంగనూరుకు చేరుకుంది.  ప్రభుత్వ...

ఆ వీడియోపై విచారణ జరిపిస్తాం: వైవీ

శ్రీవారి ఆలయంపై నుంచి డ్రోన్ కెమెతో చిత్రీకరించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సమగ్ర విచారణ జరిపిస్తామని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.  ఈ వీడియో హైదరాబాద్ నుంచి అప్...

కేంద్ర నిధులతోనే విశాఖ అభివృద్ధి: సోము

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి పీవీఎన్ మాధవ్ ను మరోసారి గెలిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.  మాధవ్ కు మద్దతుగా  నేడు విశాఖపట్నం నార్త్...

గల్ఫ్ కార్మికులపై కేంద్ర, రాష్ట్రాల వివక్ష – జీవన్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 1 లక్ష ఆర్థిక సాయం  చేసేవారని, కెసిఆర్ ప్రభుత్వం ఆ పథకాన్ని కనుమరుగు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి మండిపడ్డారు....

ముస్లింల బహుబార్యత్వంపై రాజ్యాంగ ధర్మాసనం

ముస్లింలు అనుసరించే బహు భార్యత్వం, ‘నిఖా హలాలా’ పద్ధతుల రాజ్యాంగ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి అయిదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. గతంలో ఉన్న...

అర్జెంటీనాలో భారీ భూకంపం

దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదయిందని...

మాస్టర్ ప్లాన్ రద్దు…రైతన్న విజయం – బండి సంజయ్

కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇది రైతు పోరాట విజయం. ఈ విషయంలో ఆయా జిల్లాల...

కరోనా హెచ్చరిక…18నెలలు డేంజర్లో ఉన్నట్లే

కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడి రికవరీ అయిన వారు ఏడాదిన్నర పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాలన్నారు. లేదంటే వారిలో మహమ్మారి శరీరంలో ఏదో...

Most Read