Tuesday, April 8, 2025
HomeTrending News

జీవో నంబర్ 1: హైకోర్టు తీర్పుపై స్టే కు సుప్రీం నో

జీవో నంబర్ 1పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.  జాతీయ, రాష్ట్ర, పంచాయతీరాజ్ రోడ్లపై బహిరంగసభలు, రోడ్ షో లు నిర్వహించడాన్ని నిషేధిస్తూ...

మన్ననూరు జంగిల్ రిసార్ట్స్ ప్రారంభం

అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఎకో టూరిజం కార్యక్రమాలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. మన్ననూరు జంగిల్ రిసార్ట్స్ ప్రారంభంతో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....

ఢిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు

దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురి, జనక్‌పురి, పశ్చిమ్‌ విహారి‌, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఖలిస్థాన్‌ ఏర్పాటుకు అనుకూలంగా గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. సిక్కులకు...

జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ సవరిస్తాం – మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‍ విషయంలో కొద్ది రోజులుగా జగిత్యాల పట్టణ శివారులోని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌తో కలిసి పత్రిక...

తుది దశకు చేరుకున్న అమరవీరుల స్మారక చిహ్నం

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుది దశ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...

తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు

తాండూరు నేలల స్వభావం, నేలలలోని పోషకాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సాంప్రదాయ మరియు ఆధునిక యాజమాన్య పద్దతుల మూలంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్...

16 వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు

కొత్తగా మూడు డేటా సెంటర్లను హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 16 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో 3 డేటా సెంటర్ ల ఏర్పాటుచేస్తామని 2022 లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్...

సిఎంను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కే.వి. శివారెడ్డి, పలువురు ప్యానల్‌ సభ్యులు నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...

ధాన్యం సేకరణపై దుష్ప్రచారం తగదు: కారుమూరి

గత ఐదేళ్ళ టిడిపి హయాంలో 2.25 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే తాము మూడున్నరేళ్లలోనే 2.88 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించామని దీని విలువ 54 వేల కోట్ల రూపాయలు ఉందని...

కాంగ్రెస్,బిజెపిల ఎలుబడిలో అంధకారమే – జగదీష్ రెడ్డి

ఖమ్మం లో జరిగిన బి ఆర్ యస్ సభతో దేశరాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.ఈ మేరకు ఆయన సూర్యాపేట లో...

Most Read