అత్యుద్భుతంగా కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంటోంది. లోక్సభ, రాజ్యసభ హాల్స్కు చెందిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. లోక్సభలో 888 మంది సభ్యులు కూర్చునే రీతిలో నిర్మించారు. లోటస్ థీమ్ తరహాలో రాజ్యసభను డిజైన్...
అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ, అదనపు పెట్టుబడి ప్రకటనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు స్వాగతించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏషియా పసిఫిక్ రీజియన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ లో 2030...
గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రపతికి, రాష్ట్రానికి వారధి గవర్నర్ అన్నారు. గవర్నర్ కి హైదరాబాద్ లో శాంతి భద్రతల బాధ్యత 2024...
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీలకు సంభందించి శుక్రవారం సాయంత్రం బషీర్ బాగ్ లోని మంత్రి చాంబర్ లో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన మరియు...
విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తిచేయాలని, అత్యంత నాణ్యతతో,...
సికింద్రాబాద్ పరిధిలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, జనావాసాల మధ్యలో ఉన్న గోడౌన్లు, వేర్ హౌజ్ల వివరాలు తీసి, అనధికారికంగా ఉన్న వాటిని సిటీ బయటకు తరలించాల్సిన అవసరం ఉందని కేంద్ర సాంస్కృతిక,...
ఉత్తర భారత దేశంలో చలి పులి పంజా విసురుతుండగా... మరోవైపు కొండ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని హిమపాతం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు...
దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని ఓ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ సియోల్లోని గుర్యోంగ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6:30గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగటంతో పాటు.....
మన ఆరోగ్యం కోసం ఆహారంలో చిరుధాన్యాల వినియోగాన్నిపెంచాలని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి కోరారు. చిరుధాన్యాల వినియోగాన్ని పెంచి, తద్వారా పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న...