Thursday, May 1, 2025
HomeTrending News

కోవిడ్ ఆంక్షలు పట్టించుకోని చైనా ప్రజలు

జీరో కొవిడ్‌ పాలసీతో చైనాలో లాక్‌డౌన్‌ అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. కరోనా కొత్త కేసులు భారీగా వెలుగుచూసిన నేపథ్యంలో కఠినమైన కొవిడ్‌ ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో వీటి నుంచి తప్పించుకొనేందుకు జెంగ్‌ఝౌ నగరంలోని...

హైదరాబాద్ లో రాహుల్ గాంధి యాత్ర

రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర 55 వ రోజు... తెలంగాణలో  ఏడవ రోజు శంషాబాద్ నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులతో శంషాబాద్ ప్రాంతం సందడిగా...

చేనేతపై జిఎస్టి రద్దుకు… పోస్టు కార్డులతో ఉద్యమం

చేనేత పైన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలు ప్రధానమంత్రి మోడీకి రాసిన లక్షలాది ఉత్తరాలను ఈరోజు హైదరాబాదులో ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల...

టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు – ఎంబిసి నేతలు

విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఇలా అన్ని రంగాల్లో అత్యంత వెనకబడిన కులాలు,భిక్షాటన చేసుకుని జీవనం సాగిస్తున్న కులాలు ఉన్న బీసీ ఏ గ్రూప్ లోకి,అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన,అత్యధిక జనాభా...

బిజెపి, తెరాస రెండు ఒకటే – రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి నష్టదాయకమన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ రోజు...

ఆరోగ్య శాఖకు సిఎం అభినందన

డిజిటల్‌ హెల్త్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రెండు గ్లోబల్‌ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ డిజిటల్‌ హెల్త్‌ సమ్మిట్‌ 2022లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల...

హైదరాబాద్ కు వస్తున్న మల్లికార్జున్ ఖర్గే

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ రేపు రానున్న్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మల్లికార్జున్ ఖర్గే మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు. రేపు ఉదయమే హైదరాబాద్ చేరుకోనున్న మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో...

పవన్ భాష అభ్యంతరకరం: అంబటి

కాపు సామాజికవర్గాన్ని తొలినుంచీ వేధించింది తెలుగుదేశం పార్టీయేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  ఇటీవల వైసీలోని కాపు నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన...

విలేజ్, వార్డు యూనిట్ గా ఎస్డీజీ సాధన: సిఎం

సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్డీజీ ) సాధనాలు విజేజ్, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్...

పెయ్య దూడల ఉత్పత్తి పథకం

పుంగనూరు, మదనపల్లి, పలమనేరు నియోజకవర్గాలకు సంబంధించి పెయ్య దూడల ఉత్పత్తి పథకాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన నివాసంలో ప్రారంభించారు . ఈ...

Most Read