Monday, April 21, 2025
HomeTrending News

టీ హ‌బ్ నేష‌న‌ల్‌ రోల్‌మోడ‌ల్‌: సీఎం కేసీఆర్‌

 T Hub : ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్,...

సెప్టెంబర్ లోగా ట్యాబ్ ల పంపిణీ: సిఎం ఆదేశం

Byjus content:  బైజూస్ యాప్ కోసం ఎనిమిదవ తరగతి విద్యార్ధులకు సెప్టెంబర్ లోగా ట్యాబ్ లు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. బైజూస్‌...

అన్ని దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు: మంత్రి

Online:  రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు మాసాంతానికల్లా ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు....

ముందు గుడివాడ అభ్యర్ధిని వెతుక్కోండి: పేర్ని

Gudivada: కొడాలి నాని దెబ్బకు ప్రతిపక్షనేత చంద్రబాబుకు నిద్ర కరువైందని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.  ఒకప్పుడు గుడివాడ అంటే ఆటో మొబైల్ ఇండస్ట్రీకి పేరుందని, కానీ నాని ఎమ్మెల్యే...

రేపటి గుడివాడ మహానాడు వాయిదా

Postponed: తెలుగుదేశం పార్టీ రేపు  గుడివాడ లో నిర్వహించ తలపెట్టిన జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమం వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, వాతావరణం అనుకూలoగా లేనందున కార్యక్రమం వాయిదా వేయాలని తెలుగుదేశం...

పాత ఇన్సూరెన్స్ నే కొనసాగించాలి: బిటెక్ రవి

Crop Insurance:  పంటల బీమా పథకం కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని టిడిపి నేత, ఎమ్మెల్సీ బిటెక్ రవి ఆరోపించారు.    ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం లోప భూ ఇష్టంగా ఉందన్నారు. గతంలో ప్రధానమంత్రి...

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో గురుకుల విద్యార్థులు విజ‌య‌భేరి మోగించారు. ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల్లో గురుకుల పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు అత్య‌ధిక ఉత్తీర్ణ‌త సాధించారు. ప్ర‌తి ఏడాది గురుకుల విద్యార్థులు మెరుగైన ఫ‌లితాల‌ను సాధించి.....

షిండే -రాజ్ థాకరే చర్చలపై జోరుగా ఉహాగానాలు

మహారాష్ట్ర పొలిటికల్‌ గేమ్‌లోకి కమలం పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లూ తెరవెనుక ఉండి షిండే వర్గానికి నడిపిస్తున్నారని శివసేన ఆరోపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫడ్నవీష్ రంగంలోకి దిగారు. ముంబైలో ఈ రోజు...

కేసీఆర్.. పీవీ జయంతికి ఎందుకు రాలేదు?

రాజకీయ లబ్ది కోసం వాడుకుని వదిలేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ నైజమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు...

ఏపీలో ఐదురోజులపాటు వర్షాలు!

Mansoon-Rains: ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఫలితంగా రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

Most Read