రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను వేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగష్టు 31 లోగా తాటి, ఈత, ఖర్జూర,...
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో యమునా నది ప్రవాహం మళ్లీ ప్రమాదకర స్థాయికి (205.72 అడుగులు) చేరుకుంది. బుధవారం కురిసిన భారీ వర్షం ధాటికి ముంబై నగరం...
పాకిస్థాన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ (National Assembly) ను రద్దు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే...
ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణను తేదీలను ప్రకటించింది. ముసాయిదా జాబితాను ఆగస్టు 21న ప్రకటించనుంది. అదే...
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిర్ణయాత్మక, నిర్మాణాత్మక, సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు అమిత్ షా తో జరిగిన సమావేశం ఉపయోగపడుతుందని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ...
దాశరథీ కృష్ణమాచార్య జయంతి సందర్భంగా వారి పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక ‘‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని, కామారెడ్డి జిల్లాకు చెందిన...
ఉమ్మడి పౌర స్మృతిపై ఎలాంటి ఆందోళనా అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పౌరస్మృతి అంశంమీద డ్రాఫ్ట్ అనేది ఇప్పటివరకూ రాలేదని, అందులో ఏ అంశాలు...
ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముస్లిం సామాజిక వర్గానికి హామీ ఇచ్చారు. ఉమ్మడి పౌర స్మృతి అంశంలో ముస్లింల అభిప్రాయాలు...
ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్ర పరిశ్రమలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...