Thursday, March 13, 2025
HomeTrending News

CNG: ఏడాదిలో మరో 400 సీఎన్​జీ స్టేషన్లు

ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 400 సీఎన్​జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల పీఎన్​జీ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100...

Mission Rayalaseema: సీమ కన్నీళ్లు తుడుస్తా: లోకేష్ భరోసా

రాయలసీమలో 49 మెజార్టీ సీట్లు వైఎస్సార్సీపీకి ఇస్తే నాలుగేళ్ళుగా ఈ ప్రాంతానికి ఏం చేశారో ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో సీమలో...

No Pre-poll: ముందస్తు లేదు : స్పష్టం చేసిన జగన్

రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికల వార్తలు కేవలం ఊహాగానాలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. నేడు కేబినెట్ భేటీ అనంతరం అధికారులు...

AP Cabinet: ఉద్యోగులపై కేబినెట్ వరాలు

కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న దాదాపు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వ...

Ration Dealers: రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కారిస్తాం – మంత్రి గంగుల

నిన్న జరిపిన చర్చలతో ప్రభుత్వంపై నమ్మకం ఉంచి సమ్మే ఆలోచన విరమించి పేదలకు రేషన్ పంపిణీ చేయడం శుభపరిణామం అన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. హైదరాబాద్ లో ఈరోజు...

Monsoon: మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాల రాక

భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది. ఐఎండీ ప్రకటన.. మరో రెండు రోజుల్లో తొలకరి పలకరింపుతో దక్షిణాది ప్రజలు పులకరించపోనున్నారనే...

United Nations: భద్రతామండలిలో రష్యాకు భంగపాటు

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, నాటో మిత్ర దేశాలు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలటం లేదు. అంతర్జాతీయ వేదికపై రష్యాను నైతికంగా దెబ్బ తీసేందుకు ఎత్తులకు...

Kaleshwaram: కాళేశ్వరంకి జాతీయ హోదా కల్పించాలి – ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్ అంటేనే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లో జరిగిన సాగునీటి దినోత్సవంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కేసీఆర్...

Virginia: వర్జీనియాలో కాల్పులు…ఇద్దరు మృతి

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం హ్యూగెనాట్‌ హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌...

Odisha: న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధానికి తప్పిన ముప్పు

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను...

Most Read