తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సాయం కంటే కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీతో ఇచ్చే సాయం ఎక్కువన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో రైతులకు ప్రతీ ఎకరానికి రూ.18, 254 ఎరువుల...
అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ లో పలు కంపెనీలతో మంత్రి కే తారక రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను ఆయా కంపెనీ యాజమాన్యాలకు వివరించిన...
విపక్షాలకు ఉమ్మడి కార్యాచరణ, అజెండా అవసరమని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేసి,...
దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు...
రెండు వేల నోట్ల రద్దు నేపథ్యంలో దేశ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే వార్త వెలువడింది. రూ. 2వేల నోట్ల మార్పిడికి సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం...
యోగా అనేది ఏ మతానికో .. సంస్కృతికో సంబంధించినది కాదని, ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచేందుకు యోగా ఒక సాధనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 21న...
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ. 5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను కృష్ణా జిల్లా మచిలీపట్నం, మంగినపూడిలో నేడు మే 22న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని వ్యాఖ్యానించారు. ఈ పోర్టు కోసం 19 ఏళ్ళ నుంచీ ప్రభుత్వాల వెంటపడ్డామని,...
రెండు వేల రూపాయల నోటును రద్దు చేయడం సాహసోపేత చర్యగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభివర్ణించారు. అసలు ఈ నోటు చాలా కాలం నుంచి కనబడడం లేదని వ్యాఖ్యానించారు. ఈ...
దేశంలో బిసి జనాభాను ప్రభుత్వాలు తేల్చాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉండాలని, చట్ట సభల్లో ఉంటేనే నిధులు, విధుల కోసం...