కాశ్మీర్ లోయలో రసవత్తరమైన పోటీకి తెరలేచింది. లోక్సభ బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేరుగా తలపడనున్నారు. అనంతనాగ్-రాజౌరీ లోక్సభ నియోజకవర్గం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ...
వచ్చే ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబును నమ్మితే పులినోట్లో తల బెట్టడమేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సూపర్ 6 పేరిట చంద్రబాబు హామీలు ఇస్తున్నారని, కానీ ఇవి...
ఇవి జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని, పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో...
ఎందరో గొప్ప నేతలు పుట్టిన గడ్డ కృష్ణాజిల్లా అని... ఇలాంటి గడ్డపై ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయని... అధికారం అంటే బూతులుగా మార్చారని, బూతులు తిట్టిన వారికే పదవులు ప్రమోషన్లు ఇచ్చారని తెలుగుదేశం...
మానవాళిపై పగబట్టిన వైరస్లు .. కరోనా కంటే వేగంగా విస్తరిస్తోన్న బర్డ్ ఫ్లూ.. ప్రమాదకరమని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తునారు. కోవిడ్ కంటే బర్డ్ ఫ్లూ చాలా ప్రమాదకరమని ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్లోని...
అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడూ వింటూ ఉండేవాళ్లమని కొన్నాళ్ళుగా అనకాపల్లి కోడిగుడ్డుకు ఫేమస్ అయ్యిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఉద్దేశించి చమత్కరించారు. అనకాపల్లి ఒక డిప్యూటీ...
నాటి తుక్కుగూడ సభతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం తుక్కుగూడ నుంచే పూరించింది. అశేష జనవాహిని తరలివచ్చిన జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ లోక్...
రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధమని దీనిలో వంచకుల్ని, వెన్నుపోటు దారులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా అని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
తాము అధికారంలోకి రాగానే ఇసుకాసురులను జైల్లో పెట్టి ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామన్నారు. తమ...
ఏపీలో విపక్షాల కూటమి ఓ విఫలయత్నంగా మిగిలిపోతుందని, పేరుకే దానిలో మూడు పార్టీలు ఉన్నా బిజెపి, జనసేనల తరఫున ఎక్కువమంది టిడిపి సూచించిన వారే అభ్యర్ధులుగా ఉన్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల...