Wednesday, April 30, 2025
HomeTrending News

ప్రాంతాల మధ్య బాబు చిచ్చు : సిఎం

పిడికెడు పెత్తందార్ల కోసమే అమరావతి ఉద్యమం నడుస్తోందని,  తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు కట్టని, ఎవరూ కట్టలేని రాజధాని అమరావతి గురించి వెయ్యిరోజులుగా ఈ ఉద్యమం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

శ్రీనగర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ము కాశ్మీర్ రాజధాని శ్రీన‌గ‌ర్ సమీపంలో ఈ రోజు తెల్లవారు జామున ఉగ్ర‌వాదులు..భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో...

బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ...

అమరావతి పేరుతో పేదలకు అన్యాయం: కొడాలి

అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేశారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు.  గన్నవరం విమానాశ్రయం విస్తరణ పేరుతో 800 ఎకరాల భూములను సేకరించారని,...

మీరు చెప్పినవారికి రాసిస్తా: కేశవ్ సవాల్

అమరావతి రాజధాని ప్రకటన తర్వాతే తాను ఇక్కడ భూములు కొన్నానని ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ప్రకటనకు ముందు తాను కొని...

కేంద్ర వ్యవసాయ విధానం అస్తవ్యస్తం – మంత్రి నిరంజన్ రెడ్డి

విత్తనరంగంలో విత్తన కంపెనీలు మరిన్ని పరిశోధనలు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఉంటుండని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ రెడ్...

హైదరాబాద్లో మెడికల్ టూరిజం అభివృద్ధి – మంత్రి హరీష్

తెలంగాణ వచ్చాక ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతీ ఏడాది 233 పీజీ సీట్లను యాడ్ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో యూజీ సీట్లు...

వైఎస్ వచ్చాకే సీమకు న్యాయం: భూమన

ఏళ్ళ తరబడి ఆర్ధిక, సామాజిక అంశాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, దీన్ని రూపుమాపడానికి నాంది పలికిన మొదటి నాయకుడు దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్...

సెప్టెంబర్‌ 17పై గవర్నర్ వైఖరి ఆక్షేపనీయం – గుత్తా

కొంతమంది బాధ్యత లేకుండా సెప్టెంబర్‌ 17ను విలీనం, విమోచనం అంటూ.. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే ఎంటో తెలియనివారు...

అన్ని అంశాలపై చర్చిద్దాం: బిఏసి భేటీలో సిఎం

అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు తెలుగుదేశం సభ్యులు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  సభలో సంయమనం పాటించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ...

Most Read