Thursday, May 1, 2025
HomeTrending News

కెనడా హిందూ గుడిలో ఖలిస్తానీల ఆగడాలు

కెనడా  వాణిజ్య నగరం టొరంటోలోని ప్రఖ్యాత స్వామి నారాయణ ఆలయంలో హిందూ వ్యతిరేక గోడ రాతలు వివాదాస్పదం అయ్యాయి. బోచన అక్షర పురుషోత్తమ స్వామీ నారాయణ్ (BAPS) ఆలయంలో భారత్ కు వ్యతిరేకంగా...

ఉచిత విద్య, వైద్యంపై చట్టం చేయండి.. ప్రధానిని కోరిన కేటీఆర్

నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందని, ఉచితాలు వద్దని ఓ...

‘నిరుద్యోగం’పై చర్చకు టిడిపి పట్టు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం తొలుత  ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే టిడిపి సభ్యులు తమ స్థానాల్లో లేచి నిలబడి నిరుద్యోగ అంశంపై చర్చ చేపట్టాలని, దీనిపై...

రాజకీయం చేస్తున్నారు: మంత్రి రోజా

మూడేళ్ళలో సిఎం జగన్ ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి  ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీలో నిరుద్యోగ అంశంపై చర్చకు టిడిపి సభ్యులు  పట్టుబడ్డటం విడ్డూరంగా...

గిరిజ‌న గ్రామాల్లో రహదారులకు కేంద్రం అడ్డంకులు – మంత్రి అల్లోల

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు జాతీయ వ‌న్య‌ప్రాణుల బోర్డు అనుమతులు అడ్డంకిగా మారడంతో ప‌నులు ముందుకు సాగడం లేదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్...

‘మూడు’ పై సిఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్?

మూడు రాజధానుల విషయంలో అసెంబ్లీ వేదికగా మరింత స్పష్టత ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పరిపాలనా వికేంద్రీకరణపై ముందుకే వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశాల్లోనే...

జాహ్నవి ‘వ్యోమగామి’ కల సాకారానికి సిఎం ఆర్ధిక సాయం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలని ఆశయం పెట్టుకున్నారు. కానీ అందుకు  అవసరమైన శిక్షణ పొందే ఆర్ధిక స్థోమత ఆమెకు లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐ...

శాసన సభ, మండలి సమావేశాలకు పటిష్ట భద్రత

రేపు, సెప్టెంబర్ 15 వ తేదీ నుండి జరుగనున్న ఆంద్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే...

కాలేజీలుగా 1150 గురుకులాలు – మంత్రి సబితా

కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో రూ. కోటి...

కెసిఆర్ ను వదిలే ప్రసక్తే లేదు – ఈటెల రాజేందర్

శాసనసభ నుంచి అకారణంగా, అత్యంత దుర్మార్గంగా సస్పెండ్ చేశారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఇది ప్రజాస్వామ్యానికి...

Most Read