Thursday, May 1, 2025
HomeTrending News

రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్యం బాగుంది: సిఎం జగన్

రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై ఓ పధ్ధతి ప్రకారం విషప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితికి, ఆర్ధిక ఆరోగ్యానికి ఎలాంటి...

బిజెపిలోకి కెప్టెన్ అమరిందర్ సింగ్

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సోమవారం బీజేపీలో చేరనున్నారు. అలాగే త‌న  పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్  పార్టీని కాషాయ పార్టీలో విలీనం చేయనున్నారు.  అమరీందర్ సింగ్ కొద్ది రోజుల క్రితం...

నేనంత పెట్టి కొనలేను

ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిత్రకారుడు పాబ్లో పికాసో ఇంటికి ఆయన మిత్రుడొకడు వచ్చాడు. అతనికి ఇల్లంతా చూపించారు పికాసో. అనంతరం మిత్రుడు "అంతా బాగానే ఉంది కానీ ఇంట్లో ఒక్క పికాసో పెయింటింగ్ కూడా లేదేమిటీ?...

మెడికల్‌ విద్యార్థులకు బీ-కేటగిరీ.. లోకల్‌ రిజర్వేషన్లు

వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాల కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన మెడ్‌ఎక్స్‌పో కార్యక్రమంలో...

సిఎంకు దుర్గమ్మ, మల్లన్న ఉత్సవాల ఆహ్వానం

దసరా నవరాత్రులలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి, శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవస్థానాలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు...

అక్టోబర్ లో విజయవాడకు కేసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్టోబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18వరకూ జరగనున్నాయి. ఈ...

టిడిపి సభ్యుల సస్పెన్షన్

ధరల పెరుగుదలపై సభలో చర్చించాలని కోరుతూ టిడిపి సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు.  కాగా,  ఈ  అంశంపై  టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందున ఈ అంశంపై చర్చకు ఆస్కారం లేదని...

కడప స్టీల్ ప్లాంట్ పై  అధికార-విపక్షాల వాగ్వాదం

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏమైందని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  మూడేళ్ళలోనే  స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని సిఎం జగన్ చెప్పారని కానీ ఇంతవరకూ ఒక్క ఇటుక కూడా...

ధరల పెరుగుదలపై టిడిపి నిరసన

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు ఆందోళన చేపాట్టారు.   ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు బయలుదేరిన నేతలు, నారా లోకేష్  నేతృత్వంలో తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్...

కేంద్రంపై యుద్ధంలో కేసీఆర్‌ తో నడుస్తా : గద్దర్‌

దళిత, గిరిజన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంపై చేసే యుద్ధంలో తానూ సీఎం కేసీఆర్‌ వెంట నడుస్తానని ప్రజాగాయకుడు గద్దర్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌  పేరు పెట్టే విషయంలో బీజేపీపై...

Most Read