Saturday, April 26, 2025
HomeTrending News

ఆరుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ నూతన న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త జడ్జీలుగా నియమితులైన వారిలో...

మాజీ ప్రధాని వాజ్‌పేయికి నేతల ఘన నివాళి

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్బంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తదితరులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్...

ప్రపంచంలోనే అందవిహీనమైన మహిళ

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు మేరీ ఆన్ బెవన్. ఆమెను ప్రపంచంలోనే వికారమైన స్త్రీ అని పిలవబడ్డారు. మేరీ ఆన్ అక్రోమలియా అనే వ్యాధికి లోనయ్యారు. అసాధారణ ఎదుగుదలతో ఆమె ముఖం...

స్వగ్రామానికి ప్రశాంత్ నీల్ భారీ విరాళం

సుప్రసిద్ధ దర్శకుడు ప్రశాంత్ నీల్ నేడు తన స్వగ్రామం నీలకంఠాపురంలో పర్యటించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు డా. ఎన్.రఘువీరారెడ్డికి ప్రశాంత్ నీల్ స్వయానా అన్న కుమారుడు....

గవర్నర్ ఎట్ హోమ్ లో జగన్, బాబు

స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు రాజ్ భవన్ లో తేనీటి విందు (ఎట్ హోమ్) ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

విచ్ఛిన్న శక్తులను అడ్డుకుందాం – కాంగ్రెస్

గాంధీభవన్‌ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ 1947 లో స్వాతంత్ర్య సంబరాలు...

ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ మార్గదర్శి – ప్రధాని మోడీ

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  సోమవారం దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎర్రకోటపై మోదీ 9వ సారి జాతీయజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా...

వ్యవస్థలో మార్పులు తెచ్చాం: సిఎం జగన్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఎప్పటికీ పనివాళ్ళుగానే మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల నడ్డి విరుస్తూ ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

త్రివ‌ర్ణ శోభితం తెలంగాణ : సీఎం కేసీఆర్

స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివ‌ర్ణ శోభితంగా విల‌సిల్లుతోంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశానికి...

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య...

Most Read