‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం ద్వారా సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 4 లక్షల కోట్ల విలువైన ఆస్తులు పంపిణీ చేశారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. దేశంలో మరెక్కడా...
పెగాసస్ అంశంపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. ఆగస్ట్ మొదటివారంలో విచారణ మొదలుపెడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.
పెగాసస్ అంశంపై విచారణ కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్....
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి పార్టీ శ్రేణుల్ని సమాయాత్తం చేస్తోంది. ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ అత్యున్నత సమావేశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో జరుగుతున్న సమావేశాల్లో...
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత చదువులతోనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో బిఆర్ కెఆర్...
కరోన కేసులతో కేరళ సతమతం అవుతోంది. మహమ్మారి కట్టడి కోసం రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 31వ తేది, ఆగస్ట్ ఒకటో తేదిన...
తాలిబాన్ అంటే ఉగ్రవాదులు కాదని వారు కూడా సాధారణ పౌరులేనని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కొత్త బాష్యం చెప్పారు. సాయుధులైన కొంత మందిని చూపి అందరు ఉగ్రవాదులే అనటం సమంజసం కాదని...
జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది రెండో విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81 కోట్లను...
బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బిజెపి ఓటమి కోసం అందరు కలిసిరావాలని పిలుపు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన దిశా బిల్లు వెంటనే ఆమోదించాలని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖమంత్రి స్మృతి ఇరానీకి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. నేడు పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు స్మృతి...