Friday, February 28, 2025
HomeTrending News

Skill Case: చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. అక్టోబర్ 31న అనారోగ్య కారణాలతో  బాబుకు నాలుగు వారాల...

ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై సిఎం దిగ్భ్రాంతి

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 60 బొట్లు కాలి బూడిదైపోయాయి. దీనితో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మత్స్య కారులు జీవనాధారం కోల్పోయారు. గత రాత్రి...

BJP: తెలంగాణలో కమలనాథుల వ్యూహం

తెలంగాణ ఎన్నికల్లో బిజెపి వ్యూహం భిన్నంగా ఉంది. అగ్రవర్ణాల పార్టీగా పేరున్న బిజెపి ఒక్కసారిగా బలహీన వర్గాల వారికి అధికంగా సీట్లు ఇవ్వటం, తమ పార్టీ అధికారంలోకి వస్తే బిసి నేత ముఖ్యమంత్రి...

YSRCP Bus Yatra: పాలనలో ఏపీ దేశానికే ఆదర్శం: కారుమూరి

ఎన్నికల ముందు చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పని హామీలు కూడా అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరరావు...

TDP: ఫుడ్ డెలివరి లాగా మద్యం డెలివరి: అచ్చెన్న

గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవరత్నాలలో అత్యంత ప్రధానమైనదని మద్యపాన నిషేధమని, దాన్ని అమలు చేయడంలో వైఎస్ జగన్ విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. దశలవారీగా మద్య...

Goshamahal: హాట్రిక్ గెలుపు కోసం రాజాసింగ్

తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. కరడుగట్టిన హిందుత్వవాదిగా వాణి వినిపించే రాజాసింగ్  సిట్టింగ్ స్థానం ఇది. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్ మూడోసారి జయకేతనం ఎగురవేసేందుకు జోరుగా...

USA-China: కయ్యాల చైనా.. బాహాటంగానే బుకాయింపు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన వార్తల్లో హాట్ టాపిక్ నిలిచింది. అంతర్జాతీయంగా జింపింగ్ పర్యటనపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి (APEC) శిఖరాగ్ర  సదస్సుకు...

YS Jagan: సింహం సింగిల్ గానే వస్తుంది: జగన్

సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా మాత్రమే కాకుండా ఒక విధానంగా పాటిస్తున్న ప్రభుత్వం తమదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ నా ఎస్సీలు, నా...

Kothagudem: కొత్తగూడెంలో త్రిముఖ పోటీ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో కొత్తగూడెం ఒకటి. నామినేషన్ల ఘట్టం ముగియటంతో కొత్తగూడెంలో పోటీ రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వర్ రావు, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు,...

కుల గణనతో వెనుకబడిన వర్గాలకు మరింత మేలు: స్పీకర్ తమ్మినేని

కుల గణన చేయాలని సిఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు మరింత మేలు జరగుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో విద్య, వైద్య ఆరోగ్యం వంటి...

Most Read