Monday, February 24, 2025
HomeTrending News

రెండేళ్లలో విప్లవాత్మక మార్పులు : నాని

రెండేళ్ళ పరిపాలనలో సిఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాని నాని ప్రశంసించారు. రెండేళ్ళ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, 2014 లోనే జగన్ కు...

జూన్ 15 నుంచి రైతు బంధు : కేసీయార్

జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత...

బాబు మానసిక స్థితి బాగాలేదు : అనిల్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు ఒర్వలేకపోతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. రెండేళ్లలో చంద్రబాబు మానసిక స్థితి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. మొన్న...

బాబూ నిన్ను నమ్మం : సునీల్ దేవధర్

ఎన్టీఆర్ కు ఏ విధంగా వెన్నుపోటు పోడిచారో ప్రధాని నరేంద్ర మోడికి సైతం అదే విధంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. బిజెపిని...

పిడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

కోవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.  మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే హెచ్చరికల నేపథ్యంలో పిడియాట్రిక్ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది....

సెప్టెంబర్ లో ఐపిఎల్: బిసిసిఐ నిర్ణయం

కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్-2021 సీజన్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో  పూర్తి చేయాలని బిసిసిఐ నిర్ణయించింది. నేడు జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సమావేశం...

ఆయుష్ నివేదిక రాలేదు: పెద్దిరెడ్డి

ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ తుది నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  వెల్లడించారు.  జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అధ్యక్షతన తిరుపతి ఎస్వీ...

బెంగాల్ ప్రజలకే అవమానం : శివరాజ్ సింగ్ చౌహాన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వ్యవహరించిన తీరును మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా తప్పుబట్టారు. మమత తీరు మొత్తం బెంగాల్ ప్రజలకే అవమానం...

గ్రేటర్ లో తొలిరోజు 21,666 మందికి వాక్సిన్

రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం లో మొదటిరోజు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వాక్సినేషన్ విజయవంతంగా జరిగింది. నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందిన...

రాష్ట్రంలో 16 మెడికల్ హబ్ లు : జగన్

రాష్ట్రంలో 16 చోట్ల మెడికల్ హబ్ లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖమంత్రి సమీక్ష...

Most Read