Monday, February 24, 2025
HomeTrending News

తమ్మినేనికి అస్వస్థత

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంకు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం తో బాధపడుతున్న సీతారాం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఏప్రిల్ నెలాఖరులో తమ్మినేని భార్య వాణిశ్రీ...

నడ్డాతో ఈటెల భేటి!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్,...

ఈటెల చేరిక నిజమే: కిషన్ రెడ్డి

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈ సాయంత్రం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశం అవుతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. తనను, రాష్ట్ర...

ఆనందయ్య మందుకు ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైకోర్టు కూడా మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కంటిలో వేసే మందుపై గురువారం...

జూన్ 10 వరకూ కర్ఫ్యూ పొడిగింపు

రాష్రంలో అమలవుతున్న కర్ఫ్యూ ను జూన్ 10 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం ఇస్తున్నట్లుగానే ఉదయం 6  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సడలింపు ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ లో...

వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన

ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో ఒక సరికొత్త చరిత్రకు నేడు నాంది పడుతోంది. ఒకే రోజు 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా...

మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు

రాష్ట్రంలో మరో పది రోజులపాటు  లాక్ డౌన్ పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపు సమయాన్ని మూడు గంటలు పెంచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ లాక్...

రెండేళ్ళ పాలన సంతృప్తికరం : సిఎం జగన్

రెండేళ్ళ పాలన సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 86 శాతం కుటుంబాలకు ఏదో ఒక ప్రభుత్వ పధకాన్ని అందించగాలిగామని సంతోషం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు...

మూడు రాజధానులపై ముందుకే : బొత్స

మూడు రాజధానులపై ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధి సిఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని, అందుకే మూడు...

లాక్ డౌన్ పొడిగించొద్దు : అసదుద్దీన్

రాష్ట్రంలో లాక్ డౌన్ ను పోదిగించవద్దని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. నేడు రాష్ట్ర క్యాబినెట్...

Most Read